టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్లో భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతుల్లో ఓడిపోయింది. 41 సంవత్సరాల తరువాత, జట్టు ఫైనల్కు చేరుకుంటుందని ఆశగా ఎదరుచూసిన భారత్ ఆశలు గల్లంతయ్యాయి.
టోక్యో ఒలింపిక్స్లో పీవీ సింధు కాంస్య పతకం అందుకున్నారు. స్వర్ణంపై ఆశలతో టోర్నీ ఆరంభించిన సింధూకు సెమీ ఫైనల్లో చైనీస్ ప్లేయర్ తైజుయింగ్ బ్రేక్ వేశారు. ఆ మ్యాచ్ ఓడినప్పటికీ.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ ఓటమి తరువాత సింధు మద్దతుకు క�
ఇండియన్ ఉమెన్స్ హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్ చేరి సత్తా చాటింది. క్వార్టర్స్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసి కోలుకోకుండా దెబ్బతీసింది.
ఒలింపిక్స్లో సింధు సెన్సేషన్.. కాంస్యం ఖరారు!
ఒలింపిక్స్ సెమీస్లో ఊహించని విధంగా ఓటమిపాలైన సింధు.. మరో పోరుకు సిద్ధమైంది. కాంస్య పతకమే టార్గెట్గా చైనా ప్లేయర్ హి బింగ్ జియావోతో తలపడనుంది.
20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్.. ఒలింపిక్స్ నుంచి ఖాళీ చేతులతో వెనుదిరిగారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో పాల్గొన్న నోవాక్ జోకోవిచ్ సెమీ ఫైనల్స్ కారెన్నో బూస్టచేతిలో ఓటమి చవిచూశారు.
కోట్ల మంది గుండెలు కోరుకున్న గెలుపు.. ఒలింపిక్స్లో సింధు విజయం కోసం భారతీయులంతా ఉత్కంఠగా ఎదురుచూడగా.. చివరకు వారి ఆశలు ఆవిరయ్యాయి.
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. ఆమె కోచ్ శ్రీకాంత్ వర్మ టోర్నీకి అయిన ప్రిపరేషన్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు. టోక్యోలోని ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్ ప్లాజా వేదికగా అకానె యమగూచిని చిత్తుగా ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్ లో రాణించి సెమీ�
ఒలింపిక్స్ ఆరంభ సీజన్ నుంచి భారీగా లాభాలు దండుకుంటుంది. 1960 నుంచి ప్రతి సీజన్ లోనూ సగటు ఆదాయం కంటే 172శాతం ఎక్కువగానే ఆర్జిస్తుంది. ప్రస్తుత సీజన్ 2020 టోక్యో ఒలింపిక్స్ కు మాత్రం లాభం కంటే ఖర్చే ఎక్కువగా ఉందట.
సెమీస్కు పీవీ సింధు