Home » Tokyo Olympics 2020
Javelin Throw Final : ఒలింపిక్ లో మరో పతకం రావాలని భారతీయులు కోరుకుంటున్నారు. పతకం సాధించడానికి ఒక్క అడుగులో నిలిచిన పలువురు క్రీడాకారులు పరాజయం చెందిన సంగతి తెలిసిందే. తాజాగా…అథ్లెటిక్స్ విభాగంలో ఒలింపిక్ పతకాన్ని భారత్ కు లభిస్తుందా ? అనే ఉత్కంఠ అం�
ఒలింపిక్స్ లో విజేతలకు మెడల్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. టాపర్ కి గోల్డ్(స్వర్ణం), సెకండ్ విన్నర్ కి సిల్వర్(రజతం), మూడో విజేతకి బ్రాంజ్(కాంస్యం) మెడల్ ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ లో ఎంత బంగారం ఉంటుంది? అసలు ఈ మెడల్స్ దేంతో తయారు చేస్తారు? ఈ వివ�
టోక్యో ఒలింపిక్స్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా అదరగొట్టాడు. సెమీస్ కు చేరాడు. పురుషుల 65కిలోల విభాగంలో క్వార్టర్స్లో 2-1 తేడాతో ఇరాన్కు చెందిన గియాసి చెకా మొర్తజాను మట్టికరిపించాడు.
టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్ సెమీ ఫైనల్స్లో 57 కేజీల బరువు విభాగంలో విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నారు భారత రెజ్లర్ రవి దహియా.
అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యాన్ని గెలుచుకున్నారు. కరోనాను జయించి మెగా టోర్నీలో సత్తా చాటిన లవ్లీనా.. సెమీ ఫైనల్స్ లో ఓటమికి గురయ్యారు. 64-69 కేజీల కేటగిరీలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ తో తలపడి పరాజయానికి గురయ్యార�
ఇండియన్ రెజ్లర్లు మెగా ఈవెంట్ అయిన టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయారు. బల్గేరియాకు చెందిన జార్జి వాంగెలొవ్ మీద 14-4తేడాతో గెలిచాడు రవి దాహియా. ఫ్రీ స్టైల్ 57కేజీల కేటగిరీలో 1/4వ స్థానంలో ఫైనల్ కు చేరుకున్నాడు.
టోక్యో ఒలింపిక్స్ వేదికగా విజయాలతో దూసుకెళ్తున్న అస్సాంకు 24ఏళ్ల బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం సీఎం డా. హిమంత బిశ్వ శర్మ సైతం పాల్గొనడం విశేషం. ఇండియన్ బాక్సర్ గెలవాలని కొవ్వొత్తులు �
అంతర్జాతీయ స్థాయిలో మరో సారి వరుసగా పతకం అందుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ ఈవెంట్ లో కాంస్యాన్ని దక్కించుకున్న సింధు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు.
పివి సింధు. భారత బ్యాడ్మింటన్ స్టార్. తెలుగు తేజం సింధు అద్భుతమైన పోరాట పటిమతో టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో మెడల్ సాధించి హిస్టర
రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన పలు పట్టణ, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది.