Home » Tollywood
కేవలం కలెక్షన్లతోనే కాదు కాంట్రవర్సీతో అంతకుమించిన న్యూస్ మేకర్ అయ్యాడు అల్లు అర్జున్.
తాజాగా టాలీవుడ్ పెద్దల ఆలోచనలకు వ్యతిరేకంగా తెలంగాణ పిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడటంతో చర్చగా మారింది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య
టాలీవుడ్ లో ఇకపై ఏం జరగబోతోంది? రాబోయే సంక్రాంతి పందెం కోళ్లకు ఇబ్బందులు తప్పవా?
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై చేసిన ప్రకటనతో టాలీవుడ్ మొత్తం షేక్ అయింది.
ఇకపై అన్ని సినిమాలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతాయా? వెయ్యి కోట్ల కలెక్షన్స్ హీరో మీద, ఇండస్ట్రీ మీద చూపించే ఎఫెక్ట్ ఏంటి?
ఈ సంఘటనతో రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకొని టాలీవుడ్ కి షాక్ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడిన తర్వాత హీరోలు, సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ ని పరామర్శించిన దాని గురించి స్పందిస్తూ సీరియస్ అయ్యారు.
తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ లెక్కలు తారుమారయ్యాయి.
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేసారు.