Home » torture
పోలీస్ ఎంక్వైరీలో చేసిన టార్చర్కు తట్టుకోలేకపోతున్నానంటూ మైనర్ బాలిక పాయిజన్ తాగేసింది. రాజ్పూర్ పోలీస్ స్టేషన్లో చేస్తున్న వినోద్ కుమార్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు....
నీ జీవితానికి అండగా ఉంటానని ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో పెద్దమనిషి. కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడపుతున్న ఆ వ్యక్తి, ఆమెను తన స్నేహితులతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరాడు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు హద్దులు మీరుతున్నారు. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చిక్కుల్లో పడుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అమానుష ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. తొర్రూర్ మండలం చింతపల్లిలో.. మామిడికాయలు దొంగిలించారంటూ చిన్నపిల్లలపై దారుణంగా వ్యవహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు.
wife murder husband with saree: తాగుబోతు భర్త పెట్టే టార్చర్ తో విసిగిపోయిన ఓ భార్య భర్త అని కూడా చూడకుండా అతడిని కడతేర్చింది. చీరతో ఉరి బిగింది భర్తను హత్య చేసింది. ఢిల్లీలోని ఫతేపూర్ బేరి ఏరియాలో ఆదివారం(ఫిబ్రవరి 21,2021) రాత్రి ఈ ఘటన జరిగింది. సరితా దేవి (35), సిక�
US : pennsylvania : యూఎస్ లోని పెన్సిల్వేనియా 9 ఏళ్ల పసివాడిని అతి చిన్న కారణానికే ప్రాణాలు తీసిన ఘటన కన్నీరు పెట్టింది. చిన్న పిల్లలు టాయ్లెట్ పోయటం సర్వసాధారణమైనదే. కానీ తరచూ టాయ్లెట్ పోస్తున్నడని తొమ్మిది సంవత్సరాల పిల్లాడిని అత్యంత కిరాతకంగా చ�
Tortured on girl for property : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అమానుషం జరిగింది. ఆస్తి కోసం మైనర్ బాలికను బంధించి చిత్రహింసలు పెట్టింది చిన్నమ్మ. ఓ వ్యక్తితో కలిసి 11 రోజల పాటు బాలికను బంధించి..తీవ్రంగా వేధించింది. రాత్రి బాలికను ఇంటి దగ్గర వదిలివేసింది. ఆస్తి విష
Torture Movie Launched: యువ హీరో గగన్ (‘రాజా ది గ్రేట్, 118, ఇస్మార్ట్ శంకర్’ ఫేం) తో పాటు మణికంఠ, శ్యామ్ తదితరులు నటిస్తుండగా.. ఆర్.క్రియేటివ్ క్రాఫ్ట్స్ పతాకంపై రఘు తోట్ల నిర్మాతగా, ఎం.ఎం.నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టార్చర్’. ఈ చిత్ర పూజా కార్యక్రమ�
యూపీలోని డియోరియా పోలీసు స్టేషన్లో మొబైల్ను దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. గురువారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేన్ గ్రామానికి చెందిన సుమిత్ గోస్వామిని మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో పో�
మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�