-
Home » tourist bus
tourist bus
మరో ఘోర బస్సు ప్రమాదం.. బోల్తా పడిన టూరిస్టు బస్సు .. ఒకరు మృతి.. 45మందికిపైగా గాయాలు
Bus Accident : బస్సు ప్రమాదం సమయంలో ఇద్దరు డ్రైవర్లు సహా 49మంది ఉన్నారు. ఈ బస్సులో దర్శనీయ స్థలాలను సందర్శించడానికి వెళ్లిన వ్యక్తుల బృందం ఉంది.
యూపీలో తెలంగాణకు చెందిన యాత్రికుల బస్సు దగ్ధం.. ఒకరు సజీవదహనం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 50మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు, అందులోని సామాగ్రి పూర్తిగా దగ్దం అయ్యాయి.
Road Accident : తమిళనాడులో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టూరిస్టు బస్సు, 8 మంది మృతి
ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో టూరిస్టు బస్సులో 54 మంది ఉన్నారు.
Tourist Bus Accident : ఒంగోలులో పొలంలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు.. తిరుమల వెళ్తుండగా ప్రమాదం
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సుక్షితంగా బయటపడ్డారు.
Tigers attacked a tourist bus : టూరిస్టు బస్సును వెంబడించిన పులులు.. వణుకు పుట్టించే వీడియో
ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి. కొన్ని వణుకు పుట్టిస్తాయి. ఓ టూరిస్టు బస్సు దట్టమైన అడవిలో ప్రయాణిస్తుంటే కొన్ని పులులు వెంబడించడం మొదలుపెట్టాయి. వీడియో చూస్తున్న కొద్దిసేపు భయం కలిగించింది.
Bus Fell Into Valley : కొండపై నుంచి లోయలో పడ్డ టూరిస్టు బస్సు
ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.
Fire in Bus : టూరిస్టు బస్సులో మంటలు.. 12 మంది చిన్నారులు సహా 45 మంది సజీవ దహనం
బల్గేరియాలో ఓ టూరిస్టు బస్సులో మంటలు చెలరేగి 12మందిచ చిన్నారులతో 45మంది సజీవ దహనమైన దుర్గటన బర్గేరియాలో చోటుచేసుకుంది.
అరకులో ఘోర ప్రమాదం, మృతులు హైదరాబాద్ వాసులు ?
Araku in Andhra : విశాఖ పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద టూరిస్టులతో వెళుతున్న దినేష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద�
విశాఖ జిల్లాలో తప్పిన ప్రమాదం – బస్సులో మంటలు
Fire broke out in a running bus at Payakaraopeta, visakha district : విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడబడ్డాయి. మంగళవారం ఉదయం ఒడిషా నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పాయకరావుపేట
చైనాలో టూరిస్టు బస్సులో మంటలు : 26 మంది మృతి
బీజింగ్ : చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సులో మంటలు చెలరేగడంతో 26 మంది మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మధ్య చైనాలోని హ్యూనన్ ప్రావిన్స్ చాంగ్డే