Home » tpcc president revanth reddy
తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తినబాట పట్టారు. ఏఐసీసీ పిలుపుమేరకు.. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది.
తెలంగాణలో డిజిటల్ సభ్యత్వం నమోదు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. 2021, నవంబర్ 01వ తేదీ సోమవారం గాంధీభవన్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని బాంబు పేల్చారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా..సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని చెప్పుకొచ్చారు. 2021, జూలై 09వ తేదీ శుక్రవారం మీడియాతో చిట్ చాట్ లో పలు
నూతన టీపీసీసీ తొలి సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. అంశాల వారీగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాల తర్వాత..పాదయాత్రపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.
రేవంత్ ఇంటికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు
Revanth Reddy Team : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక పూర్తయింది. రేవంత్రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చిన ఏఐసీసీ.. ఐదుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ ఉపాధ్యక్షులుగా నియమించింది. మరో మూడు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మొత్త