Home » tpcc president revanth reddy
కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది కాంగ్రెస్ పై జరుగుతున్న పాశవిక దాడికి నిదర్శనమని పేర్కొన్నారు.
కొడంగల్ నియోజకవర్గంను అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు.
ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్ల రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం అన్నారు.
ఇది తన గ్యారంటీ అని రజనీకి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును స్వయంగా రేవంత్ రజినీ పేరుతో నింపడం విశేషం.
చేవెళ్ల గడ్డపై నుంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ ది అని అన్నారు. అలాంటి చేవెళ్ల గడ్డపై భీం భరత్ ను గెలిపించి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరారు.
లిక్కర్ స్కామ్ లో కవిత రూ.300 కోట్లు వెనకేశారని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు అని అన్నారు. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అని సూచించారు.
తమ డిక్లరేషన్ ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదన్నారు. గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదని చెప్పారు.
కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, రేవంత్ కు కృతజ్ఞత కూడా లేదని విమర్శించారు. రెండు నిమిషాలు మాట్లాడే ఓపిక లేదు కానీ, తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని మండిపడ్డారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని తెలిపారు.
రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేలకోట్లు ఖర్చుచేసి గెలిచేందుకు కుట్రలు చేస్తున్నాయి.. వారి కుట్రలను జన బలంతో తిప్పికొట్టాలి అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.