Home » tpcc president revanth reddy
నాలుగు నెలల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో రాహుల్ గాంధీతో వీరు భేటీ కానున్నారు.
ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని ఆయన అభివర్ణించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి దగ్గర అవుతుందనే భయం రేవంత్ కి ఉందని తెలిపారు.
కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీని, జేడీఎస్ను ఓడించి కేసీఆర్ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
నిరుద్యోగ సమస్యపై 24న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ, దీక్షను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు.
అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంటే.. మరోవైపు, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు పాదయాత్రలతో ప్రజలకు చేరువతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ...
గౌరవం ఇవ్వని చోట ఉండలేనని.. ఎవరి కింద పడితే వారి కింద పని చేయనన్నారు. తగిన వేదిక ద్వారా కేసీఆర్పై పోరాడుతానంటూ... పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానన్నారు....
పోతో పోనీ..దరిద్రం పోతుందని కామెంట్స్ చేసినట్లు జగ్గారెడ్డికి సమాచారం అందింది. పార్టీ నాయకులతో వేణుగోపాల్ అన్నట్లు జగ్గారెడ్డికి నాయకులు తెలిపారు. హరికర వేణుగోపాల్ వ్యాఖ్యలపై ఆయన..
స్టేజీపైకి ఎక్కిన ఆయన రేవంత్ వైపు చూడకుండా పక్కకు వెళ్లిపోయారు. అయితే..అక్కడే ఉన్న మరో సీనియర్ నేత వీహెచ్ దీనిని చూసి...కోమటిరెడ్డిని తీసుకొచ్చారు.