Home » TRADE
అప్పట్లో వారిద్దరు కలిసి హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి భారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భారత్ తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని అప్ఘానిస్తాన్ కోరుకుంటుందని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్జాయ్ తెలిపారు.
UK PM Johnson Speaks with Indian Counterpart Modi బ్రిటన్ ప్రధానితో శుక్రవారం(నవంబర్-27,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ లో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్,వాతావరణ మార్పులు,రక్షణ,వాణిజ్యం సహా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ విషయాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు డౌనింగ్ స్�
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�
భారత్ కొత్త FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)రూల్స్ WTO సూత్రాలను ఉల్లంఘించినట్లు చైనా ఆరోపించింది. భారత్ కొత్త ఎఫ్ డీఐ రూల్స్…వివక్ష ఉండకూడదన్న WTO సూత్రాలు మరియు ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్(free and fair trade)కు వ్యతిరేకంగా ఉన్నట్లు చైనా ఆరోపించింది. భారత ప్
వాణిజ్యంపై అధిక సుంకాలతో భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానిక
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 25, 2019) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ సూచీలు బలపడిన వేళ దేశీయ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కొక్కటిగా 1.15శాతం మేర ఎగసాయి. మధ్యాహ్న సెషన్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 40వేల 868 మరో లైఫ్ టైమ్ రికార్డును తాక�
కేరళలో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 30మంది రేప్ కు పాల్పడ్డారు. రెండేళ్లుగా తనపై 30మందికి పైగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. అయితే తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసునని వ్యభిచార వ్యాపారంలోకి తన తండ్రే త
నాలుగురోజుల వియత్నాం పర్యటనకు బయల్దేరారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.వియత్నాంతో భారతదేశపు సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.వియత్నాం నాయకులతో వన్-ఆన్-వన్ చర్చల తర్వాత వియత్నాంలోని ఉత్తర హన�