Home » TRADE DEAL
పాకిస్థాన్లో పెద్ద ఎత్తున ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయనే వాదన 2019లో మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ టైమ్ దీని గురించి ప్రకటించారు.
కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా,కమ్యూనిస్ట్ దేశం చైనా మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందంటూ చైనా పేరు వినబడితేనే బుసలుకొడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు వల్లే అమ
అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. భారత్-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయన రెండు రోజుల పర్యటనపై అంచనా�