trade unions

    AP Govt : విద్యుత్‌ ఉద్యోగులతో చర్చలు సఫలం.. పీఆర్సీకి ప్రభుత్వం అంగీకారం

    August 9, 2023 / 11:19 PM IST

    విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతోకొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు ఉద్బోధించారు. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.

    Bharat Bandh: రెండ్రోజుల పాటు భారత్ బంద్‍‌కు పిలుపు, బ్యాంకులకు తిప్పలు

    March 27, 2022 / 04:43 PM IST

    ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. మార్చి 28, మార్చి 29న..

    General Strike : మార్చి28, 29 తేదీల్లో ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

    March 20, 2022 / 05:42 PM IST

    ప్రభుత్వ రంగ ట్రేడ్ యూనియన్ నాయకులతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెబుతున్నారు.

    ఆర్టీసీ సమ్మె, నిలిచిపోనున్న బస్సులు!

    February 24, 2021 / 09:27 PM IST

    Tamil Nadu bus strike : ఆర్టీసీ బస్సు చక్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. తొమ్మిది రవాణా కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే బస్సులు నిలిచిపోనున్నాయి. బస్సులు డిపోలకే పరిమితం అవుతున్న దృష్ట్యా ప్రజలు ముందస�

    ఫిబ్రవరి 26న భారత్ బంద్.. పెట్రో ధరలు, జీఎస్టీ, ఈ-వే బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన

    February 24, 2021 / 05:50 PM IST

    Bharat Bandh on 26 February: ట్రేడ్ యూనియన్లు భారత్‌ బంద్‌కు రెడీ అయ్యాయి. ఫిబ్రవరి 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ-CAIT) పిలుపునిచ్చింది. దానికి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతోపాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ స�

    విశాఖ స్టీలు ప్లాంటు కోసం ఉద్యమం, ఉత్తరాంధ్ర అనుబంధం

    February 5, 2021 / 09:46 AM IST

    Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్ర నిర్ణయాన్ని.. ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్న�

    కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త సమ్మె

    November 26, 2020 / 08:10 AM IST

    Nationwide strike against labor policies : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. బ్యాంకింగ్‌, రక్షణ, రైల్వేలతో పాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మె�

    నేడు భారత్ బంద్…బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం

    January 8, 2020 / 01:33 AM IST

    ఇవాళ భారత్‌ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

    బుధవారం భారత్ బంద్

    January 7, 2020 / 04:17 PM IST

    బుధవారం(జనవరి-8,2020)భారత్ బంద్ కు పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పాల్గొననున్నారని జాతీయ కార్మిక సంఘాలు తెలిపాయ�

    జనవరి 8న దేశ వ్యాప్త బంద్‌కు 25కోట్ల మంది సిద్ధం

    January 6, 2020 / 11:58 PM IST

    పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో (INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC)లు సంయుక్తంగా జనవరి 8న దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్‌ సంఘాలు,  వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు సమ్మెను విజయవంతం చేయాలని కోరు�

10TV Telugu News