Home » trade war
అగ్రరాజ్యం అమెరికా, పాకిస్థాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో భారత్ పేరును ప్రస్తావిస్తూ..
Gold: 2,200 పెరిగిన పసిడి ధర
చైనా, అమెరికా ట్రేడ్ వార్ భారత్కు మేలేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేసి చూపించాడు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించారు.
భారత్, చైనా, పాకిస్థాన్, శ్రీలంక సహా ప్రపంచంలోని పలు దేశాల ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ట్రంప్ మాట్లాడుతూ.. ఈరోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించినట్లు అయిందని అన్నారు.
బంగారం కొనాలని అనుకుంటున్నారా? ఏం జరగనుందో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాపై తన అక్కసు వెళ్లగక్కారు. గత 40 ఏళ్లలో అమెరికా అతి పెద్ద విదేశీ విధాన వైఫల్యం చైనా అని చెప్పారు. చైనాను డీల్ చేసిన తీరు పట్ల ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోసపూరిత పద్ధతిలో చైనా
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా తమపై పన్నులు విధిస్తే తామూ దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా అన్నంత పనీ చేసింది.సోమవారం(మే-14,2019) 60 బిలియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై చైనా టారిఫ్ లను విధించింది. గతంలో ఐదు