-
Home » Train Tickets
Train Tickets
సంక్రాంతికి ఊరు వెళ్లాలా.. రేపటి నుంచే రైలు టికెట్ల బుకింగ్స్ షురూ..
ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి జనాలు విపరీతంగా పోటీ పడుతున్నారు. దీంతో వాటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. జూలై 1 నుంచి పెరగనున్న రైలు ఛార్జీలు.. కొత్త ఛార్జీలివే..?
Train Tickets Hike : COVID-19 మహమ్మారి తర్వాత భారత రైల్వే మొదటిసారిగా ప్రయాణీకుల రైలు ఛార్జీలను పెంచనుంది.
వావ్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘SwaRail’తో ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. స్టెప్ బై స్టెప్ గైడ్..!
SwaRail App : ట్రైన్ టికెట్ బుకింగ్ చేస్తున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్లలో స్వారైల్ యాప్ ద్వారా ఈజీగా టికెట్ బుకింగ్ చేయొచ్చు..
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై ఇలా ప్రయాణించలేరు..!
Indian Railways New Rule : భారత రైల్వే కొత్త రూల్స్ తీసుకొస్తోంది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులు టికెట్ తీసుకున్నాక ఇలా ప్రయాణించలేరని గమనించాలి..
Train Tickets: రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకపై ఆన్లైన్లోనే జనరల్ టిక్కెట్ బుకింగ్
ఇకపై ప్రయాణికులు యాప్ ద్వారానే జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన ‘యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్)’ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్తోపాటు, ప్లాట్ఫామ్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్న్యూస్.. టికెట్ల బుకింగ్ లిమిట్ డబుల్..
ప్రయాణీకులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి రైల్వే ప్రయాణీకులు మరిన్ని టికెట్లు బుక్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్, యాప్లో టికెట్ బ
Railway : రైలు ప్రయాణికులకు అలర్ట్.. రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత
రైలు ప్రయాణికులకు అలర్ట్. రిజర్వేషన్ చేసుకోవాలని అనుకుంటున్న వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. రైల్వే రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా
Passenger Trains : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్యాసింజర్ రైళ్లు పునరుద్దరణ, ఇక నుంచి స్టేషన్ లోనే టికెట్లు
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి...
Indian Railways : రైల్వే శాఖ కొత్త రూల్.. ఇకపై అవి ఉంటేనే టికెట్ బుకింగ్
రైల్వే టికెట్ బుకింగ్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇక నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా
పెరిగిన రైల్వే చార్జీలు.. నేటి నుంచి అమల్లోకి
దేశవ్యాప్తంగా నేటి(01 జనవరి 2020) నుంచి రైల్వే ఛార్జీలు పెంచింది రైల్వేశాఖ. కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. వివిధ ప్యాసింజర్ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటన చేశారు. ఈ పెంపు 2020 జనవరి 1న ప్