train

    రైల్లో రిస్కీ స్టంట్‌: ప్రాణాలు కోల్పోయిన యువకుడు

    December 30, 2019 / 07:52 AM IST

    పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. ప్రమాదం అని తెలిసినా.. రిస్కీ స్టంట్‌లు చేస్తారు. తాజాగా ఓ యువకుడు రైలులో డేంజరస్‌ ఫీట్‌ చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డిసెంబర్ 26న ముంబైలో చోటుచేసుక�

    ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు పెట్టాడు

    November 29, 2019 / 10:52 AM IST

    ఉత్త‌రాఖండ్‌లో ఓ వ్య‌క్తి రైలుకు నిప్పు అటించాడు. తనకు ఐడీ కార్డు ఇవ్వ‌లేద‌ని రైలుకు నిప్పు అంటించాడు.

    బిడ్డ సేఫ్: పది నెలల పాపతో రైలు కిందపడ్డ తల్లి

    November 26, 2019 / 02:22 PM IST

    పసికందుతో సహా ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.  22సంవత్సరాల వయస్సున్న మహిళ తమిళనాడులోని హోసర్ రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడేందుకు యత్నించింది. రైల్వే సిబ్బంది విషయాన్ని గమనించి పోలీసులకు తెలియజేసేలోపే ఆ మహిళ మృతి చెందింది. చేతులు, త

    కరిస్తే ప్రాణాలు పైకే : రైల్లో 10 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో

    November 26, 2019 / 08:20 AM IST

    నగర శివారు ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువుతోంది. అడవులు, పొలాల్లో కాదు.. ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి. బెడ్ రూంలోకి రావచ్చు. టాయిలెట్ గదుల్లో ఉండొచ్చు. అన్ని చోట్లలో పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. మాములు పాము అయితే పెద్దగా భయపడ�

    రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

    November 24, 2019 / 03:47 AM IST

    సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుం

    లోకో పైలట్ చంద్రశేఖర్‌ మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

    November 17, 2019 / 02:19 AM IST

    ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్‌ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు. 

    కాచిగూడ రైలు ప్రమాద ఘటన : లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతి

    November 17, 2019 / 01:47 AM IST

    కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్​లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

    తప్పిన ముప్పు : విడిపోయిన విశాఖ ఎక్స్ ప్రెస్ బోగీలు

    November 2, 2019 / 12:41 PM IST

    భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్  ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్ వెనుక ఉన్న బోగీలను వదిలేసి… రైలు కొంత దూరం ముందుకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే అధికారులు మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చి వాటిని కలిపి ముందుకు నడి�

    కరాచి-రావల్పిండి ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం: 16మంది సజీవ దహనం

    October 31, 2019 / 05:10 AM IST

    కరాచి-రావల్పిండి తేజ్గామ్ ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ లోని రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాకత్పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో 16మంది మృతి చెందారు. మరో 13మందికి పైగా గాయపడ్డారు.  వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమ�

    బీహార్ వెళ్తుండగా : రైలులో గర్భిణీ ప్రసవం

    October 21, 2019 / 10:13 AM IST

    రైలులో ఓ గర్భిణీ ప్రసవించింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో పాపకు జన్మనిచ్చింది.

10TV Telugu News