Home » train
పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. ప్రమాదం అని తెలిసినా.. రిస్కీ స్టంట్లు చేస్తారు. తాజాగా ఓ యువకుడు రైలులో డేంజరస్ ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డిసెంబర్ 26న ముంబైలో చోటుచేసుక�
ఉత్తరాఖండ్లో ఓ వ్యక్తి రైలుకు నిప్పు అటించాడు. తనకు ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు అంటించాడు.
పసికందుతో సహా ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. 22సంవత్సరాల వయస్సున్న మహిళ తమిళనాడులోని హోసర్ రైల్వే స్టేషన్లో రైలు కిందపడేందుకు యత్నించింది. రైల్వే సిబ్బంది విషయాన్ని గమనించి పోలీసులకు తెలియజేసేలోపే ఆ మహిళ మృతి చెందింది. చేతులు, త
నగర శివారు ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువుతోంది. అడవులు, పొలాల్లో కాదు.. ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి. బెడ్ రూంలోకి రావచ్చు. టాయిలెట్ గదుల్లో ఉండొచ్చు. అన్ని చోట్లలో పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. మాములు పాము అయితే పెద్దగా భయపడ�
సికింద్రాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుం
ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు.
కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్ వెనుక ఉన్న బోగీలను వదిలేసి… రైలు కొంత దూరం ముందుకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే అధికారులు మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చి వాటిని కలిపి ముందుకు నడి�
కరాచి-రావల్పిండి తేజ్గామ్ ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ లోని రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాకత్పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో 16మంది మృతి చెందారు. మరో 13మందికి పైగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమ�
రైలులో ఓ గర్భిణీ ప్రసవించింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో పాపకు జన్మనిచ్చింది.