Home » train
fire accident in medchal railway station: హైదరాబాద్ మేడ్చల్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైలు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో పలు బోగీలు దగ్దం అయ్యాయి. రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదానికి కారణ�
Thailand bus, train collide థాయిలాండ్ లో ఇవాళ(అక్టోబర్-11,2020) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ థాయిలాండ్ లో ఉదయం 8:05 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. రైలు ఢీకొన్న వేగాన�
సాధారణంగా మనం ఏ రైలో, ఆటో లేదు బస్సు ఎక్కినప్పుడు చేతిలో ఉన్న లగేజ్ను పక్కన పెట్టి.. దిగేప్పుడు తీసుకుంటుంటాం. . కొందరైతే తీరా స్టాప్ రాగానే కంగారులో వస్తువుల గురించి మర్చిపోయి బస్సు దిగేస్తారు. అయితే బ్యాగ్, సెల్ఫోన్ వంటి వస్తువు�
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షేమంగా ఉన్నారా ? ఉంటే ఎక్కడున్నారు ? ఆయన ఆరోగ్యం బాగానే ఉందా ? లేక విషమించిందా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కిమ్ అంశం హాట్ టాపిక్ అయ్యింది. పలు దేశాలు నిశితంగా పరిశీలిస్�
అప్పుడప్పుడు రైల్వే ట్రాక్లు దాటేటపుడు రెప్పపాటులో వాహనాలు రైలు ఢీకొటటడంతో నుజ్జునుజ్జు అయిన ఘటనలు మనం అప్పడప్పుడు చూస్తుంటాం. అయితే ఇప్పుడు అమెరికాలో అలాంటిదే ఓ ఘటన జరిగింది. మంగళవారం(మార్చి-3,2020)లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఓ భయంకరమైన యాక
అతడు-ఆమె- ఓ రైలు ప్రయాణం. ఇది సినిమా కాదు నిజం జీవితంలో జరిగింది. అతను రైలులో పరిచమయ్యాడు. ప్రేమ అన్నాడు. ఆమెను నమ్మించాడు. ఆమె నమ్మేసింది. పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని చేశాడు. ఆ విషయం తెలుసుకని పెళ్లి కూడా చేసుకున్నాడు. తరువాతే మొదలైంది అసలు
పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి బస్సుల్లో, రైళ్లలో ఎవరైనా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మార్చి 1 నుంచి ప్రజా రవాణా సౌకర్యం ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఎక్కడా అంటారా? మనదేశంల
మనదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీల్లో ప్రయాణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. గర్భిణీలకు కూడా సీటు సాయం చేసేందుకు దాదాపు ఎవ్వరూ ముందుకురారు. చాలా తక్కువ మందే పెద్దవారు,గర్భిణీ,చిన్నపిల్లలున్నారు అంటూ తమ సీటుని వదులుకుంటుంటారు. అయితే భార
హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
సెల్ఫీ కోసం నదిపై ఉన్న బ్రిడ్జి ఎక్కారు. ఆ సమయానికి ట్రైన్ రాదనుకుని సెల్ఫీల్లో మునిగిపోయారు. హఠాత్తుగా రైలు రావడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి నదిలోకి దూకే ప్రయత్నం చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఆదివారం జరిగిందని