Home » train
హైదరాబాద్ మెట్రో స్టేషన్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ పైపు ఊడిపడింది. మెట్రో స్టేషన్ పైనుంచి ప్లాస్టిక్ పైప్ ఊడిపడింది. అయితే.. పైప్ పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో… ప్రమాదం తప్పింది. నగరంలో మ�
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు.
బుల్లెట్లా దూసుకెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీలో మరోసారి పట్టాలెక్కింది. ఇప్పటికే ఢిల్లీ – వారణాసి మధ్య ఈ ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగిస్తున్న తెలిసిందే. ఇక నుంచి ఢిల్లీ – కట్రా మార్గంలో కూడా సేవలందించనుంది. నవరాత్రుల సందర్భంగా వ
అప్పుడు బ్రిటీష్ పాలన కొనసాగుతోంది. భారత్ దేశాన్ని అక్రమించిన తెల్లదొరలు ఏలుతున్న రోజులువి. మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన గాంధీ.. బారిష్టర్ లా కోర్సు చదివేందుకు తన 17వ ఏళ్ల వయస్సులో లండన్ నగరానికి వెళ్లాడు. బారిస్టర్ పూర్తి చేసిన అన
టిక్ టాక్.. పరిచయం అక్కర్లేని యాప్. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం యూజర్లు.. టిక్ టాక్ వీడియోలే అప్ లోడ్ చేస్తుంటారు.
వైష్ణవి దేవీ తీర్థ యాత్రికుల కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ సిద్ధమైంది. రైల్వే మంత్రి పీయూశ్ గోయెల్ ఆధ్వర్యంలో ఢిల్లీ-కత్రా రూట్లో ప్రయాణం కోసం రైలును రెడి చేశారు. నవరాత్రులు సీజన్ను పురస్కరించుకొని అక్టోబరు 3న ఈ ట్రైన్కు పచ్చ జెండా ఊపనున�
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా భారత రైల్వే ప్రతి స్టేషన్లో ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది.
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఊహించని ప్రమాదమే జరిగింది. కానీ ఏమీ జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ లేకుండానే ఓ రైలు 50 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. సెంద్రా రైల్వేస్టేషన్ లో ఈ ఘటన �
కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. టంగాయికా ప్రావిన్స్లో రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోగా, 23మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మరికొ�
నెల్లూరు జిల్లా వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ.. గూడూరు స్టేషన్ ల మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కోరిక నెరవేరింది. విజయవాడ-గూడూరు స్టేషన్ ల మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడిపేందుకు సర్వం సిద్ధం చేసింది రైల్వే శాఖ. 2019 సెప్టెంబరు 1వ �