Home » Trains Cancelled
పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది.
పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కు 44 బోగీలతో ..
ముంబైలోని విద్యా సంస్థలకు బీఎంసీ సెలవులు ప్రకటించింది. నేవీ ముంబై, థానే రాయ్గఢ్లోని అన్ని పాఠశాలను మూసివేయాలని ..
రానున్న మూడ్రోజులు ముంబై సహా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖవెల్లడించింది. దీంతో బీఎంసీ పరిధిలోని స్కూల్స్, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
విజయనగరం రైలు ప్రమాదం తర్వాత 12 రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్టణం మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని బస్సుల్లో తరలించామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు చెప్పారు....
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
వరదలు, మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈనెల 9వ తేదీ వరకు పలు రూట్లలో వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల వివరాలను అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇరువైపులా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో సికింద్రాబాద్ వచ్చే లేదా సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లలో కొన్నింటిని పూర్త�
బల్లార్షా నుంచి సికింద్రాబాద్ రైలు ప్రయాణికులకు తంటాలు వచ్చాయి. జమ్మికుంట-ఉప్పల్ రైల్వేస్టేషన్ మధ్య 3వ లైన్ పనులు జరుగుతుండటమే ఇందుకు కారణం.