Transfer

    APSRTC ఎండీ బదిలీ

    September 25, 2019 / 06:48 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.

    విద్యార్థి సంఘాల హర్షం : ఇంటర్ బోర్డు సెక్రటరీ బదిలీ

    September 21, 2019 / 12:45 AM IST

    తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ కుమార్‌పై ఎట్టకేలకు వేటు పడింది. ఇంటర్ అడ్మిషన్స్‌తో పాటు ఫలితాల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. 2019 మార్చ్‌లో జరిగిన ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాల విడుదలలో జరిగిన తప్పులు దేశవ్యాప్తంగా చర్చ�

    ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ

    September 13, 2019 / 03:31 PM IST

    ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 18 మంది ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేశారు. ఈమేరకు శుక్రవారం (సెప్టెంబర్ 13, 2019) ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.  హౌజింగ్‌ ముఖ్య కార్యదర్శిగా అజయ్‌ జైన్‌, పరిశ్రమ�

    గవర్నర్ నరసింహన్ బదిలీ!

    September 1, 2019 / 02:32 AM IST

    తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ట్రాన్సఫర్ అయినట్లు సమాచారం. ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారికంగా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. నరసింహన్ స్థానంలో గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన �

    బంపర్ బొనాంజా: రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్లు

    August 27, 2019 / 02:48 AM IST

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వంకు రూ. లక్షా 76వేల లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్ధేశ్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2018-19 �

    ఇంత నిర్లక్ష్యమా : ట్రాలీలో ఈవీఎంలు తరలింపు

    May 7, 2019 / 08:48 AM IST

    ఈవీఎంలపై ఎన్ని వివాదాలు తలెత్తుతున్నప్పటికీ ఈసీ అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంలకు ఎంతో భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది.  ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచి భద్రత కల్పించాలి. కానీ అధికారులు మాత్ర

    పునేఠపై వేటు : ఏం చేస్తారో చెయ్యండి..భయపడ – బాబు

    April 5, 2019 / 03:36 PM IST

    ‘ఏం చేస్తారో చేసుకోండి..నేను భయపడ..40 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నాను..మోడీ నేరస్తులకు కాపలా కాస్తున్నారు..పార్టీలకు అతీతంగా ఎన్నికల కమిషన్ పనిచేయడం లేదు’ అంటూ ఏపీ సీఎం బాబు తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రధాన కార్యదర్శి పునేఠను ఈసీ బదిలీ వేటు వేస�

    ఈసీ,ఐటీ నన్ను,నా కుటుంబాన్ని వేధిస్తోంది

    April 5, 2019 / 02:31 PM IST

     ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల  దూరంలో ఉండే �

    నీరవ్ కేసులో ట్విస్ట్ : ఈడీ జాయింట్ డైరెక్టర్ బదిలీ

    March 29, 2019 / 12:26 PM IST

    ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)జాయింట్ డైరక్టర్ సత్యబ్ర కుమార్ బదిలీ అయ్యారు.భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఆయనను శుక్రవారం (మార్చి-29,2019)ఈడీ బదిలీ చేసింది. Read Also : దేన్నీ వదలటం లేదు : �

    రిపోర్ట్ టూ HQ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ 

    March 29, 2019 / 09:50 AM IST

    హైదరాబాద్ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్‌రావును బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 శుక్రవారం జీవో నంబర్‌ 750 జారీ చేసింది. ఈసీ ఆదేశాలప

10TV Telugu News