Home » Transfer
కడప : కడప జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను హెడ్ ఆఫీస్ లో చేసుకోవాలని ఈసీ ఆదేశంతో రాహుల�
అమరావతి : ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేశారు. నింబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఈసీ పరిధిలోకి రాకపోవడంతో ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది. ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ ఈసీ నిన్న ఉ�
అమరావతి : ఏపీలో పోలీస్ అధికారుల బదిలీల నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరుతు ఏపీ టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సాయంత్రం 5.30గంటలకు టీడీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీ�
ఈసీ కొరడా ఝళిపించింది. ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై యాక్షన్ తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా ఐఏఎస్ల బదిలీలు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు కొందరు అధికారులకు పోస్టింగ్ ఇస్తూ.. మరోవైపు బదిలీలకు రంగం సిద్ధం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ అధికారుల బదిలీలకు రం�
డ్రైవింగ్ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలంటే పనులన్నీ వదిలిపెట్టి RTO ఆఫీసలు చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధపడుతున్నారా? డ్రైవింగ్ లైసెన్స్ లు రెన్యువల్ కు రూల్స్ ఏంటి? ఇలా ఉన్నాయని విసుగు పడుతున్నారా? ఇకపై అటువంటి ఇబ్బందులు తగ్గనున్నాయి. �
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టింది. ఫిబ్రవరి 20 తర్వాత ఎలాంటి బదిలీలు చేపట్టరాదన్న ఈసీ ఆదేశాలతో యూపీ ప్రభుత్వం ఆదివారం ఈ బదిలీలు చేపట్టింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున సీ�
ఢిల్లీ : అవినీతి రగడతో నడివీధిన పడిన సీబీఐలో గత కొంతకాలంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ ఆలోక్ వర్మకు ఉద్వాసన పలకగా..ఇప్పుడు తాజాగా స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై కూడా వేటు పడింది. ఆస్థానాపై ట్రాన్సఫర్ వేటుతో పాటు పదవీ కాలా
అమరావతి: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ సిసోడియాను బదిలీచేస్తూ ఆయన స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేదిని ఎన్నిక�
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ