Home » trapped
మిస్సైన 30వేల మంది ఆచూకీ కనిపెట్టడం సాధ్యమేనా? సర్కార్ కు సైబర్ స్లేవరీ విసురుతున్న సవాళ్లు ఏంటి?
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకోతీరులో మోసాలకు పాల్పడుతున్నారు. టెలిట్రామ్ యూజర్లకు యువతులను ఎర వేసి ట్రాప్ చేసి ఆరుగురు యువకుల నుంచి వారం రోజుల్లో రూ.2 కోట్ల 50 లక్షలు కాజేశారు.
మలాట్యా ప్రావిన్స్లోని యెసిల్యర్ట్ పట్టణంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల కూడా పలు భవనాలు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. పలు భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్త�
ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని అధికారులు రక్షించారు.
తిరుపతిలో ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో రెండు చిరుతలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో ఒక చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుత తెల్లవారుజామున వచ్చి బోనులో బందీ అయ్యింది.
సూర్యాపేట జిల్లా జి.కొత్తపల్లి వద్ద పాలేరువాగులో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. వాగులో చిక్కుకుపోయిన 23 మంది కూలీలను ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కాపాడాయి. మరోవైపు జనగామ జిల్�
రెవెన్యూ అధికారులు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల సమాచారం అందించారు. వారు ఈ రోజు ఉదయం తిరుగు ప్రయాణం అవుతారని కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ నాగలక్ష�
సొరంగంలో పని చేస్తున్న 9 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో ఐదుగురు కార్మికులను రక్షించినట్లు వెల్లడించారు.
మత్స్యకారుల వలకి చిక్కిన ఈ చేప 50 అడుడుల పొడవు, సుమారు 2 టన్నుల బరువు ఉంది. ఇటీవల కాలంలో క్రమేనా అంతరించిపోతున్న షార్క్ జాతుల్లో ఇదొకటని వారు తెలిపారు.
కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రామాపురం వద్ద వాగులో చిక్కుకున్న 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులో చిక్కుకున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.