Home » treasury
ఏ ప్రాంతంలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో గుర్తిస్తున్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లో రెండు రాష్ట్రాల్లో 47వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో 25 వేల 238.29 కోట్ల సరుకు విక్రయించినట్టు వెల్లడించారు.
దేవుడు వరమిచ్చినా...పూజారి కనికరించడు అన్న చందంగా మారింది తెలంగాణలో ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ పథకాలకు నిధులు రిలీజ్ చేసేందుకు అడ్డంకులు వచ్చి పడ్డాయి.
భారత జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం ఓ నాణెంను ముద్రించేందుకు బ్రిటన్ పరిశీలిస్తోంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి (British Finance Minister) రిషి సునాక్ రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ (ఆర్ఎంఐసీ) Royal Mint Advisory Committee (RMAC)కి సూచించారు. నల్లజాతి, ఆసియ, ఇతర మైనార్టీ వర్గాలప�
తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రెజరీ నుంచి 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయం అయ్యాయి. వీటితోపాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లుగా తెలుస్తుంది. తిరుమల శ్రీవారికి వచ్చిన ఆభరణాల లెక్కల్లో అవకతవకలు జరగడం ఆలస్యంగా వెలుగులో�
తిరుమల శ్రీవారికి ఉన్న బంగారం అంతా ఇంతాకాదు..బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మండమంతా బంగారం. టన్నుల కొద్దీ ఖజానాలలో మూలుగుతోంది. ఇప్పుడు దీనికి తోడు మరో 1381 కిలోల బంగారం వచ్చి చేరుతోంది. ఇదిలా ఉండగా..తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పో�