-
Home » tremors
tremors
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఏంటి? రాబోయే ప్రమాదానికి భూకంపం శాంపిలా?
December 5, 2024 / 01:07 AM ISTఅసలు హైదరాబాద్ లో భూమి కంపించడం ఏమిటి? విజయవాడ పరిస్థితి ఏంటి?
మళ్లీ భూకంపం వస్తుందా? తెలుగు రాష్ట్రాల ప్రజల్లో దడ పుట్టిస్తున్న భూప్రకంపనలు..
December 4, 2024 / 07:41 PM ISTపాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడమే బెటర్ అని..
Earthquake : ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
August 6, 2023 / 12:30 AM ISTభూమి కంపించడంతో ఢిల్లీ వాసులు భయపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. Delhi Earthquake
Tremors felt in Delhi-Chennai: ఢిల్లీ, చెన్నైలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు
February 22, 2023 / 04:25 PM ISTఢిల్లీ, చెన్నైలో ఇవాళ భూప్రకంపనలు సంభవించాయి. చెన్నైలోని అన్నా మౌంట్ రోడ్, ఈరోడ్, అన్నశాలై ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరి కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూప్రకంపనలు…
Srikakulam Earthquake : శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో ప్రజల పరుగులు.. వారంలో రెండోసారి
January 4, 2022 / 11:51 PM ISTశ్రీకాకుళం జిల్లాలో స్వల్పంగా భూకంపం సంభవించింది. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో మంగళవారం(జనవరి 4) రాత్రి భూమి కంపించింది. గత వారం రోజుల్లో ఇది రెండోసారి.
Haiti : భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
August 14, 2021 / 11:12 PM ISTకరీబియన్ దేశం హైతీలో భారీ భూకంపం సంభవించింది. దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో
2020 ఎండింగ్ ఎఫెక్టేనా? దేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు
December 18, 2020 / 10:21 AM ISTEarthquakes Hits Alwar Tremors : కరోనాతో కంటి మీద కునుకులేకుండా ఏడాది మొత్తం గడిపిన భారత ప్రజలకు ఇయర్ ఎండింగ్లో మరో కొత్త రూపంలో ఇబ్బందులు తలెత్తడం ఇప్పుడు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి.…
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం : భయాందోళనలో జనం
January 26, 2020 / 03:08 AM ISTతెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. భూమి స్వల్పంగా కంపించింది. పలు సెకన్ల పాటు భూమిలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అర్థరాత్రి గాఢనిత్రలో ఉన్న…
భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ ఢిల్లీ, పంజాబ్లు
September 24, 2019 / 11:27 AM ISTఢిల్లీతో పాటు దాని చుట్టూ ఉన్న పలు ప్రాంతాల్లో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్-భారత సరిహద్దులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. రిక్టార్ స్కేల్పై 6.3గా భారత మెటరాలాజికల్ డిపార్ట్మెంట్ గుర్తించింది. 40కిలో మీటర్ల…
జపాన్ లో భారీ భూకంపం
April 5, 2019 / 11:08 AM ISTజపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 5.8 గా భూకంప తీవ్రత నమోదైంది.