Home » Trinamool Congress
BJP MP Says Will Divorce Wife Who Joined Trinamool వెస్ట్ బెంగాల్ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మొండల్ ఖాన్.. సోమవారం ఉదయం తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)లో చేరిన విషయం తెలిసిందే. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ లో చేరిన తన భార్యకు విడాలిచ్చేందుకు సిద్�
BJP MP’s Wife JoinsTrinamool త్వరలో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎలాగైనా సరై ఈ సారి గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ బలంగా ప్రయ్నిస్తోన్న విషయం తెలిసిందే. అటు మమత కూడా అధికారాన్ని నిలపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటిక
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే పశ్చిమ బెంగాల్ లో ఒక బీజేపీ ఎంపీ రోడ్డు మీద బైఠాయించారు. తన సొంత నియోజక వర్గంలో ప్రజలకు సేవ చేసేందుకు పోలీసులు అనుమతించటం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ్ దీనాజ్ పూర్ లోక్ �
దేశంలోని జాతీయ రాజకీయ పార్టీలు 2004-19 మధ్య కాలంలో పలువురు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను సేకరించాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు �
గ్రామంలో రోడ్డు నిర్మాణానికి భూమి ఇవ్వలేదనే కోపంతో అక్కా చెల్లెళ్లను తాళ్లతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. ఫటా నగర్ లో నివాసం ఉండే స్మతిఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ తన తల్లి, సోదరితో నివసిస్త�
పశ్చిమ బెంగాల్ లోని బేజేపీ ఆఫీసుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బంకురా జిల్లాలోని చందాయి గ్రామ్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు గత రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బీజేపీ ఆఫీసు కాలిపోయింది. తృణమూల
పశ్చిమ బెంగాల్లో పాగా వేద్దామని అనుకుంటున్న బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. తమకు ఢోకా లేదని తృణముల్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. రాష్ట్రంలో మూడు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ క్వీన్ స్వీప్ చేసింది. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్�
దసరా సెలబ్రేషన్స్ కి వెస్ట్ బెంగాల్ రెడీ అయ్యింది. కోల్ కతాలో దసరా సంబరాలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా తృణముల్ మహిళా ఎంపీలు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుర�
వెస్ట్ బెంగాల్ లోని ఘటాల్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్ పై తృణమూల్ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు.నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యక�
లెఫ్ట్,తృణముల్ కాంగ్రెస్ లేని బెంగాల్ ను త్వరలోనే వెస్ట్ బెంగాల్ ప్రజలు చూడబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.మమతా విముక్త బెంగాల్ కు ప్రజలు ప్రతినబూనాలని మోడీ పిలుపునిచ్చారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-7