Home » trs mla
కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో చర�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతోంది. సామాన్య ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు తాకిన సెగ ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ�
CAAపై టీఆర్ఎస్ ఎమ్మల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చినా మరింకెక్కడి నుంచి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఏం చేయరంటూ హామీ ఇచ్చారు. ముస్లిం గ్రూపుతో సమావేశంలో పాల్గొన్న ఆయన పౌరసత్వ చట్టం(సీఏఏ)పై స్పందించారు. టీఆర్ఎస్ �
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని కోదాడ నియోజకవర్గం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన ప్రాంతం. రెండు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ నియోజకవర్గం పేరుకు తెలంగాణ అయినా.. ఆంధ్ర ప్రాంత ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. అందుకే తెలంగ
యూనివర్సిటీ విషయంలో మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ సభ్యుడు బాల్కా సుమన్ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులకు అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడడం అన్యాయమన్నారు. తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నట్లు చెప్ప�
ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ తన తప్పుని సరిదిద్దుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పారు. తొందరపడ్డాను.. క్షమించండి అని కోరారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకి అనసూయ సారీ చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అసలే�
మొన్న జోగు రామన్న, నిన్న జూపల్లి, నేడు షకీల్.. ఇలా రోజుకో టీఆర్ఎస్ లీడర్ పై పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడం.. వారు క్లారిటీ ఇవ్వడం కామన్ అయ్యాయి. తాజాగా