Home » TRS
దొంగ ఓట్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సోమవారం(జనవరి 22,2020)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీని బాగా వాడుకుం
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారంతా బాగా చదువుకున్న వాళ్లు. సివిల్స్కు సిద్ధమవుతున్న వారు కొందరు.
తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. మున్సిపల్ పోరుకు అన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. ఎన్నికల హీట్ ఇప్పుడు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాయకులు కూడా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్న ట�
కేంద్రంలో అధికారంలో ఉంటూ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ బీజేపీ. దేశ వ్యాప్తంగా మరే పార్టీ లేనంత బలంగా ప్రస్తుతం కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలున్నా వారిని కాపాడుకోల�
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు తెరలేపింది. పార్టీ నుంచి రెబల్స్ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేర జిల్లాల సమన్వయకర్తలతో రిపోర్టులు తెప్పించుకుని నిర్ణయం తీసుకోనుంది టీఆర్ఎస్ అధ�
ఓ వైపు సంక్రాంతి.. మరో పక్క తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కావడంతో రాష్ట్ర ప్రజల్లో డబుల్ జోష్ మొదలైంది. తమకు పార్టీల పట్ల ఉన్న అభిమానాన్ని సంక్రాంతి ముగ్గుల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఇంటింటా కారు గుర్తును రంగవల్లుల్లో ఉంచుతుంటే.. సిరిసిల్�
పోలింగ్ జరగలేదు, ఫలితాలు రాలేదు. అప్పుడే టీఆర్ఎస్ ఖాతాలో వరుస విజయాలు వచ్చిపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో రెండు ఛైర్మన్ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది గులాబీ పార్టీ. 80కి పైగా స్థానాలను తన ఖాతాలో వేసుకుని.. భవిష్యత్ ఫలితాన్ని అంచ