Home » TRS
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలు దృష్టి సారించాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేశారు. 2019, నవం�
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేలకు పైగా ఓట్లతో మెజార్టీతో ప్రజలు గెలిపించారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన హుజూర్నగర్ ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞత తెలపను�
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం
తెలంగాణ రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన మెజార్టీని సాధించింది గులాబీ
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే హుజూర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలు
హుజూర్ నగర్ నియోజకవర్గ వాసులు తమ పార్టీని, సీఎం కేసీఆర్ని నమ్మారని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు తనకు పట్టం కట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతిపక్షాలు చెప్పిన ఏ మాటలను నమ్మలేదన్నారు. అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉప ఎన్న
హుజూర్ నగర్లో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా పక్కా ఎగురుతుందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కనబరుస్తూ వస్తున్నారు. అక్టోబర్ 24వ
తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఇవాళ(అక్టోబర్-21,2019)ఉప ఎన్నిక జరిగింది. ఉత్కంఠభరితంగా పోలింగ్ ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారంటోన్నది ఆరా సర్వే. టీఆర్ఎస్, క�
హుజూర్ నగర్ ఉప సమరానికి సమయం దగ్గర పడింది. క్యాంపెయిన్ ముగియడంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నేతలు. మరోవైపు 21న పోలింగ్