Home » TRS
గులాబి పార్టీ తొలి విడత ప్రభుత్వంలో చక్రం తిప్పిన పలువురు నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారనే చర్చ జనాల్లో మొదలైంది. కొంతమంది నేతలు తమ రాజకీయ ప్రాభవాన్ని కోల్పోవడం, మరికొంత మంది నేతలు రాజకీయంగా చురుగ్గా లేకపోవడంతో పార్టీలో ఎక్కడా వారి హడావుడి �
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరో చెప్పారు. కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని.. ఇలా ప్రజలు
త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో అధికార పార్టీ నేతలకు పరీక్షగా మారుతున్నాయా? రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ, పార్టీ పదవులు నేతలకు దక్కలేదు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కూడా ఖా
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం.. రెండో విడత అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో నేతలకు నామినేటెడ్ పదవుల తాయిళాలు అందుతాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విడత ముఖ్యమంత్రి కేసీఆర్ అతి కొద్దిమంది నేతలకే పదవులు కట్టబెట్టారు. మరి కొంతమంది నేత�
ఆదిలాబాద్ వేదికగా అసెంబ్లీ నిర్వహించాలనే డిమాండ్ కొందరి నేతల నుంచి వినిపిస్తోంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలనే చర్చకు కూడా తెర లేపారని అనుకుంంటున్నారు. చూస్తుంటే..ఏపీలో మూడు రాజధానుల సెగ తెలంగాణను తాకేలా ఉందంటున్నార�
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీ.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టింది. కాకపోతే, బీజేపీని దేశవ్యాప్తంగా లిఫ్ట్ చేసిన ఆర్ఎస్ఎస్సే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ బాధ్యతను భుజానకెత్తుకు�
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు
నిజానికి అక్కడ ఏం లేదంట.. కానీ ఏ మూలనో ఏదో ఉందన్న ఆశ మాత్రం ఆయనను లోలోపల వేధించేస్తుందంట. అందుకే ఏదో ఒకటి చేయాలనుకుని ఫిక్సయిపోయారు. తెలంగాణ
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలన్నీ తలమునకలయ్యాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించుకుని