Home » TRS
హుజూర్నగర్లో శనివారంతో(అక్టోబర్ 19,2019) పొలిటికల్ మైకులు బంద్ కానున్నాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియనుంది. ఇక.. ఎన్నికకు మరో రెండు రోజులే
తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలుపెట్టిందా? అమిత్ షా ఆదేశాలను రాష్ట్ర నాయకులు అమల్లో పెట్టేస్తున్నారా? ప్రభుత్వం విధానాలను ఎండగట్టడంతోపాటు.. సర్కార్ని ఇరకాటంలో
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు తామిచ్చిన మద్దతును ఉపసంహరిస్తున్నట్లు సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. అంతకుముందు సోమవారం మగ్దూం భవన్లో సీపీఐ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమా
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు స్పందించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని అన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు ఆయన పలు సూచనలు చేశారు. యూనియన్ నేతల మాటలు
సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ వైసీపీ మద్దతు తెలిపింది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డిని ఉప ఎన్నిక ఇంఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి మద్దతు కోరారు. సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ రెడ్డి టీ�
తెలుగు రాష్ట్రాల సీఎంలు హస్తిన బాట పట్టనున్నారు. ఇద్దరూ ఒకరోజు వ్యవధిలో ప్రధానితో భేటీ కానుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 03వ తేదీ గురువారం హస్తినకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ప్రధానితో సమావేశం క�
హుజూర్ నగర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీం�
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆయన్ను ఎంపిక చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బ�
పార్టీ మార్పుపై టీఆర్ఎస్ నేత డీఎస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదు అని స్పష్టం చేశారు.