Home » TRS
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక కామెంట్లు చేశారు. మీడియా సమావేశంలో సరదాగా మాట్లాడిన ఎర్రబెల్లి.. ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసలు సినిమా ముందుంది అని అన్నారు. తెలంగాణని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్న లక్ష్మణ్..
మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా గట్టిగా ఉంటుందని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.
తెలంగాణ పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు విడుతల్లో 5,817 ఎంపీటీసీలు, 538 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా 162 ఎంపీటీసీలు, నలుగురు జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. �
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. చెన్నైలోని అళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసంలో ఇవాళ(మే-13,2019) వీరి భేటీ జరిగింది. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ ఎస్ తరపు�
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో చివరిదైన 7వ దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు కావడంతో ఈ ఎన్నికల్లో మొత్తం ఎంత మంది పోటీ చేస్తున్నారనే విషయం స్పష్టం అయింది. లోక్సభలోని 543 స్థానాలకు గాను రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిప�
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం (మే 6,219) ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సా.4గంటల వరకే పోలింగ్ జ
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు చేదు అనుభవం ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేగా కాంతారావును ప్రజ�
ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రాలలో ఉద్రిక్తత నెలకొంది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ నాయక్ ఇటీవలే టీఆర్ఎస్�
తెలంగాణ ప్రభుత్వం రంజాన్ కానుక ప్రకటించింది. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేయనుంది. అలాగే ఇఫ్తార్