Home » TRS
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై బీజేపీ నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల తర్వాత విద్యార�
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్లో ఎంత యాక్టీవ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయపరమైన కామెంట్లను ట్విట్టర్ వేదికగా చేస్తుంటారు. అలాగే అవసరం అనేవారికి సాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ట్విట్టర్లో కేటిఆర్ �
గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షం అడ్రస్ గల్లంతు చేసేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పక్కాప్లాన్ గీశారు కేసీఆర్. టీఆర్ఎస్లో సీఎల
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీదున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ అప్పుడే అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్
దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పేది TRS పార్టీయేనని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలుస్తుందని తెలిపారు. పలు రిపోర్టుల్లో ఇదే నివేదించారని వెల్లడించారు కేసీఆ
జెడ్పీ ఛైర్మన్ పదవులను క్లీన్ స్వీప్ చెయ్యాలని సీఎం కేసీఆర్ చెప్పారు. స్థానిక సమరంలో టీఆర్ఎస్ దే గెలుపు కావాలన్నారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. స్థ
టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 11, 2019) 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్కుమార్ అధికారికంగా ప్రకటించారు. 62.69 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించారు. హైదరాబాద్ లోక్�
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది మల్లేశ్వర్ రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ శాసన మండలి విడుదల చేసిన బులెటిన్ నెం-9ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరార�
ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎంలపై యుద్ధం ప్రకటించారు. ఈవీఎంలు బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అనే కొత్త స్లోగన్ వినిపించారు. ఢిల్లీకి వెళ్లి