Home » TRS
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ చేస్తున్నారు.
తెలంగాణలో టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయిన క్రమంలో ఆ పార్టీకి సినియర్ నాయకులు సైతం దూరం అవుతున్నారు.
హైదరాబాద్ : ఏపీతో పాటు దేశ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో సంకీర్ణం రాబోతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేమన్న ఆయన.. సీఎం చంద్రబాబుకు మాత్రం రిటైర్మె�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-3,2019)ఆందోల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.సమైక్య పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని కేసీఆర్ అన్నారు.గత ప్రభ
భువనగిరి : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ చట్టంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 2 నెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు.
భువనగిరి : ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నాకు జాతకాలు, ముహూర్తాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ
భువనగిరి జిల్లా ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తికాగానే భువనగిరి జిల్లాకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.
హైదరాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 160 సీట్లు, కాంగ్రెస్ కు 75 సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో లోక్ సభ
కృష్ణా : ఏపీ సీఎం చంద్రబాబుకి శాపం ఉందని.. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అందుకే చంద్రబాబు తన జీవితంలో నిజం చెప్పలేదని వైసీపీ నేత షర్మిల
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.