TRS

    TRSకి ఓటు వేస్తే BJPకి వేసినట్టే

    April 1, 2019 / 10:36 AM IST

    మహబూబ్ నగర్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వనపర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో

    మే 23 తర్వాత : కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం

    April 1, 2019 / 09:29 AM IST

    సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం అని టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు.

    హైదరాబాద్‌లో TRS మరో బహిరంగసభ !

    April 1, 2019 / 08:40 AM IST

    హైదరాబాద్‌‌లో TRS మరోసారి బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనితో రాష్ట్రంలో ఎన్నికల హీట్ నెలకొంది. ప్రధాన పార్టీల అధ్యక్షులు హైదరాబాద్‌లో బహిరంగసభలు నిర�

    ఎన్నికల హీట్: మోడీ, రాహుల్ తెలంగాణలోనే!

    April 1, 2019 / 02:01 AM IST

    ఓవైపు సమ్మర్.. హీట్ మరోవైపు ఎన్నికల హీట్.. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ నాయకుల ప్రచారంను ఉదృతం చేశారు. సరిగ్గా 10రోజులు మాత్రమే ఎన్నికలకు ఉండడంతో ఢిల్లీలోని అగ్ర నాయకులు సైతం తెలంగాణకు వచ్చి ప్రచార వేగం పెంచేస్తున్నారు. తొలిదశ లోక్

    జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు భయపడుతున్నారు : చంద్రబాబు

    March 31, 2019 / 05:46 AM IST

    అమరావతి: వైసీపీ అధినేత హైదరాబాద్ లోని తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే కేసీఆర్ భజన చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సొంత లాభాల కోసమే జగన్,

    టీఆర్ఎస్ బలం 100: ఆ ఒక్కరు కారెక్కేశారు

    March 31, 2019 / 02:26 AM IST

    గత గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి నెగ్గిన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌ కారెక్కేశారు. 2016లో జరిగిన గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 99 చోట్ల గులాబీ జెండా ఎగరగా.. కేపీహెచ్‌బీలో మాత్రం టీడీపీ అభ్యర్ధి మ�

    రైతుల చుట్టూ రాజకీయం : నిజామాబాద్ పోలింగ్ నిర్వహణపై సందిగ్దత  

    March 30, 2019 / 02:05 PM IST

    నిజామాబాద్‌లో లోక్‌సభ ఎన్నికలను ఏ పద్దతిలో నిర్వహించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాలా లేక ఈవీఎమ్‌లు ఉపయోగించాలా అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్‌కు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో కేంద్ర ఎన�

    నన్ను గెలిపిస్తే : పాతబస్తీని మార్చేస్తా

    March 30, 2019 / 05:34 AM IST

    ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు.

    కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : మర్రి శశిధర్ రెడ్డి 

    March 29, 2019 / 04:02 PM IST

    ఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్  మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో 17 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి, అది లైవ్ లో ప్రసారం అయ్యేలా రికార్డు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి  కేంద్ర ఎన్నికల

    కాంగ్రెస్ పార్టీ కి మరో ఝలక్ : కారెక్కిన అరికెల నర్సారెడ్డి 

    March 29, 2019 / 11:09 AM IST

    మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి  శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  టీఆర్ఎస్  పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు  పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

10TV Telugu News