TRS

    TRSలోనే ఉంటా..నామా గెలుపుకి కృషి చేస్తా :పొంగులేటి

    March 24, 2019 / 03:45 PM IST

    తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సృష్టం చేశారు.టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా �

    కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎంపీ

    March 24, 2019 / 03:38 PM IST

    ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కంట తడి పెట్టారు. అనుచరుల ఆవేదన చూసి తట్టుకోలేకపోయిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పొంగులేటికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్

    మిషన్ 16 : కేసీఆర్ స్పెషల్ ఫోకస్

    March 24, 2019 / 12:41 PM IST

    మిషన్ 16.. ఇదే టీఆర్ఎస్ టార్గెట్. 16మంది ఎంపీలను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్.. ప్రచారంలో స్పీడ్ పెంచింది. అయితే.. కొత్తగా 9మంది లోక్‌సభ బరిలోకి దిగుతుండటంతో వారి నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతు

    తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్క ఆంధ్రా కుటుంబాన్ని చూపించు : పవన్‌కు పోసాని సవాల్

    March 23, 2019 / 12:29 PM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నారని, బెదిరిస్తున్నారని పవన్ చేసిన ఆరోపణలను ఖండించారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా అని పవ�

    నేను గెలిస్తే : హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధాని చేస్తా

    March 23, 2019 / 11:15 AM IST

    హైదరాబాద్ : తాను గెలిస్తే హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధానిగా చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. తాను

    వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లే : పవన్ కళ్యాణ్

    March 23, 2019 / 10:48 AM IST

    కృష్ణా జిల్లా: నూజివీడులో వైసీపీ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లే అని.. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రులకు పౌరుషం లేదా.. కేసీఆర్ కు బానిసలమా అని  ప్రశ్నించారు. నూజివీడులో పవన్ ఎన్నికల ప్ర�

    కేసీఆర్ నమ్మించి మోసం చేశారు : మాజీ ఎంపీ వివేక్

    March 23, 2019 / 09:41 AM IST

    కరీంనగర్ : బానిసత్వం నుంచి విముక్తి లభించింది అని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. పెద్దపెల్లి లోక్ సభ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా

    రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ :పార్టీ ఫిరాయింపులపై అఖిల పక్షం 

    March 23, 2019 / 07:35 AM IST

    హైదరాబాద్ : పోరాటాల ద్వారా తెచ్చుకున్నరాష్ట్రంలో, ఉద్యమాన్ని నడిపిన పోరాట యోధుడే రాజ్యాంగాన్ని ఖూనీ  చేస్తున్నాడని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.  రాష్ట్రంలో ఏర్పడ బోయే రాజ్యాంగ సంక్షోభాన్ని కాపాడుకోవాల్సిన భాద్య�

    నిజామాబాద్‌లో కవిత, మల్కాజిగిరిలో రేవంత్ : భారీగా నామినేషన్లు

    March 22, 2019 / 12:25 PM IST

    తెలంగాణలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్

    ముగ్గురు సిట్టింగ్‌‌లకు నో ఛాన్స్ : టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే

    March 21, 2019 / 02:46 PM IST

    హైదరాబాద్: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఊహించినట్టుగానే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి రెండోసారి టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదని ఎమ్మెల్యేల ఫి�

10TV Telugu News