Home » TRS
అమరావతి : ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచారని, ఓటర్లను ప్రలోభపెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
ప్రధానమైన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 185 మంది పోటీలో ఉండగా… అతి
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామని టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్: దేశాన్ని55 ఏళ్లు పాటు పాలించి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ‘న్యాయ్” అంటూ ప్రజలను ఓట్లు అడుగుతోందని టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలకు మోస పో
ప.గో.: పెంటపాడులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో వైసీపీ చీఫ్ జగన్ పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఓటర్లకు వైసీపీ నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆ డబ్బు కేసీఆర్ ఇచ్చారో, మోడీ ఇచ్చారో చెప్�
ఏ ఫీల్డ్ అయినా వారసులు కామన్. సినీ రంగం, రాజకీయం ఎక్కడ చూసినా పిల్లలను రంగంలోకి దింపేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు.
పోరాటాల గడ్డ.. చారిత్రక, సాంస్కృతిక కేంద్రం.. సామాజిక, రాజకీయ, విప్లవోద్యమాలకు పురిటిగడ్డ. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు వేదిక. అదే వరంగల్.
ప్రకాశం : తాను హైదరాబాద్ వీడటానికి కారణం ఏంటో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.
అమరావతి: పేదరికం లేని సమాజమే టీడీపీ మేనిఫెస్టో లక్ష్యం అని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం ఆయన బూత్ కన్వీనర్లు,సేవామిత్రలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు వారందరికీ చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ గ�