Home » TRS
ఎన్నికల కూత కూసిందో లేదో..అప్పుడే తెలంగాణ కాంగ్రెస్కు మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ చెందిన నేతలు ఒక్కొక్కరుగా ‘చేయి’ ఇస్తున్నారు. చేయి వద్దు..కారు ముద్దు అంటున్నారు. దీనితో అసెంబ్లీలో క్రమక్రమంగా బలం పడిపోతుండగా గులాబీ మెజార్టీ అధికమౌతూ వస్
ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో పలు సర్వేలు ఏమి చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో లోక్సభ స్థానాలకు నిర్వహించిన సర్వేలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్�
పార్లమెంటు ఎన్నికలు వస్తున్న తరుణంలో నేతలు పార్టీలు మారేందుకు ఇదే అనువైన సమయం అని భావించి టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్దం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గుల
ఈసారి అధికారంలోకి రావాలని కలలు కని బొక్కా బోర్లపడిన తెలంగాణ కాంగ్రెస్కి ఇంకా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన లీడర్లు షాక్లిస్తున్నారు. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. మార్చి 09వ తేదీన తెలంగాణలో రాహుల్ అడుగు పెట్టి వెళ్లార�
ఢిల్లీ గులాంలు కావాలా ? తెలంగాణ గులాబీ కావాలా ? ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చోరీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ
నల్గొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హస్తానికి హ్యాండిస్తారా, త్వరలోనే కారెక్కనున్నారా ? అంటే జిల్లాలో అవుననే వినిపిస్తోంది. మరి తమకు వీర విధేయుడైన చిరుమర్తి కారెక్కెందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఓకే చెప్పారా ? ఇంతకీ నకిరేకల్ �
హైదరాబాద్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకుని ఢిల్లీని శాసించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొంపల్లి లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్�
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్కి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోకముందే.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న సమయంలోనే మరో ఎమ్మెల్యే పార్టీ వీడటం కలకలం రేపుతోంది. గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలు సైతం అధికార