Truck

    ఈ ఆయుర్వేద డాక్టర్ సీరియల్ కిల్లర్, వందమందిని హత్యచేశాడు, కిడ్నీలను అమ్ముకున్నాడు

    July 30, 2020 / 11:11 AM IST

    అతనొక ఆయుర్వేద డాక్టర్. ప్రాణాలు పోసి రోగులను రక్షించాల్సిన వాడు నేరాల చేయటంలో డాక్టరేట్ సంపాదించాడు. ఎవరికీ చిక్కకుండా నేరం చేయటానికి వేసే ప్లాన్లలో అతనిది మాస్టర్ మైండ్. ఢిల్లీ దాని పొరుగు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లలో �

    మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి…ఈ ట్రక్కు కు ఏడాది పట్టింది

    July 20, 2020 / 07:59 PM IST

    మహారాష్ట్ర నుంచి కేరళకు చేరడానికి ఓ ట్రక్కుకు సంవత్సరం సమయం పట్టింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. విక్రం సారాభాయి స్పేస్‌ సెంటర్‌(వీఎస్‌ఎస్‌సీ)కు అవసరమైన భారీ, అత్యాధునిక యంత్రాలను తీసుకుని ఈ ట్రక్కు ఆదివారం కేరళ రాజధాని తిరువనంతపురం చ�

    మరో ఘోరం : 23 మంది వలస కూలీలు మృతి

    May 16, 2020 / 02:02 AM IST

    కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. భారతదేశంలో విధించిన లాక్ డౌన్…వలస కూలీల ప్రాణాల మీదకు తెస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష కోట్ల ప్యాకేజీ ఏ మాత్రం ఆదుకోవడం లేదని పలు ఘటనలు చూపిస్తున్నాయి. ఉపాధి పోవడంతో..వారి వారి రాష్ట్ర�

    వరుస ఉగ్రదాడులతో రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్

    May 14, 2020 / 08:26 AM IST

    ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్

    ఊరికెళ్తుంటే ఊహించని ప్రమాదం….14మంది వలసకూలీలు మృతి

    May 14, 2020 / 05:04 AM IST

    కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వలసకూలీల పాలిట శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు చేతిలో చిల్లిగవ్వలేక. తినడానికి సరైన తిండి లేక, పస్తులతో కడపు మాడ్చుకుని,సొంతూళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడిస వలసకార్మికులు

    ఏనుగు వైరల్ వీడియో: ఇష్టమైన ఫుడ్ దొరికితే మనసు ఆగుతుందా?

    February 15, 2020 / 07:13 AM IST

    ప్రస్తుతం ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. థాయ్ లాండ్ లో రెండు ఏనుగులు రోడ్డు మధ్యలో చెరకు గడ్డలను తినే వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియోని సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేశారు. ధాయ�

    మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

    December 5, 2019 / 05:10 AM IST

    మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది మరణించారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి  పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్తి చికిత్స అంది�

    ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, ట్రక్కు ఢీ.. 14మంది మృతి

    November 18, 2019 / 04:56 AM IST

    రాజస్థాన్‌లో సోమవారం (నవంబర్ 18, 2019) ఉదయం 7: 45 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బికనేర్‌ జిల్లా శ్రీదంగర్‌గఢ్‌ సమీపంలోని 11వ నెంబర్‌ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదం గురి�

    తప్పిన ప్రమాదం ..వరదలో చిన్నారుల ట్రక్కు

    September 29, 2019 / 09:54 AM IST

    ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్ధాన్ లో కురిసిన వర్షాలకు నదులు, చెరువులు, సరస్సులు, పొంగి ప్రవహిస్తున్నాయి. రాజస్ధాన్లోని ధుంగార్‌పూర్‌లో  పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం స్కూల్  పిల్లలతో వెళ్తున్న ట్రక్కు వరద నీరు వస్తున్న రో�

    ఘోర రోడ్డు ప్రమాదం : ట్రక్కుని ఢీకొన్న బస్సు.. 36మంది మృతి

    September 29, 2019 / 03:00 AM IST

    చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36మంది చనిపోయారు. మరో 36మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో

10TV Telugu News