Home » trump
అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు రద్దయ్యేలా ఇరాన్ ప్రయత్నాలను ప్రారంభించింది.తమ అణు కార్యక్రమాలపై పరిమితులు విధించుకుంటామంటూ 2015లో అగ్ర రాజ్యాలకు ఇచ్చిన మాటను ఇక ఎంతమాత్రం గౌరవించబోమని బుధవారం(మే-8,2019)ఇరాన్ సృష్టం చేసింది. అమెరికా తమపై వి�
ప్రపంచంలో ఎక్కువమంది సోషల్ మీడియా యూజర్లు ఫాలో అవుతున్న రాజకీయనాయకుల్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండవ స్థానంలో నిలిచారు. ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో 110 మిలియన్(11కోట్లు) ఫాలోవర్స్ తో వరల్డ్ లో
రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే వారిపై చెప్పులు విసరడం చూస్తూనే ఉంటాం. అయితే చిన్న చిన్న నేతలపై ఇలా దాడులు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఇటువంటి పరాభవమే ఎదురైంది. అమెరికాలోని ఇండియానా పోలీస్ ప్ర
అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నార్త్ శాన్ డియోగోకి 22 మైళ్ల దూరంలోని పోవే సిటీలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా..మరో ముగ్గురు తీవ్ర�
శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటన ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరపాటుగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా ప్రజల తరపున శ్రీలంకలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 138 మిలియన్ల మందికి, 600కి పైగా గాయప
అణ్వాముధ పరీక్షలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా ఇప్పుడు మరో కొత్త తరహా ఆయుధాన్ని పరీక్షించింది. టాక్టికల్ గైడెడ్ వెపన్ గా దీన్నిపిలుస్తారు.బుధవారం(ఏప్రిల్-17,2019)ఈ టాక్టికల్ గైడెడ్ వెపన్ టెస్ట్ ను ఉత్తరకొరియా నిర్వహించినట్లు �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివిదాస్పద ఇమ్మిగ్రేషన్ పాలసీల విధానాల కోసం పనిచేసిన అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్ నీల్సన్ తన పదవికి రాజీనామా చేశారు.
ట్రంప్ ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది. ఆయన నోటిలో నుంచి ఏదైనా బయటకు వస్తే అది సంచలనమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాగే ట్రంప్ నోరు జారడంతో చివరకు ఆపిల్ సీఈవోనే తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. టిమ్ కుక్..ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్�
భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చేందకు రెడీ అయ్యారు. భారత వస్తువులపై అత్యధిక పన్నులు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ సోమవారం(మార్చి-4,2019) మరో సంచలన ప్రకటన చేశారు. 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ఎలాంటి ట్యాక్స్ లు �
ప్రపంచమంతా ఆశక్తిగా ఎదురుచూసిన ట్రంప్-కిమ్ ల మధ్య భేటీ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అర్థంతరంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనకుండా హోటల్ నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. వియత్నాం రాజధాని హనోయ్ లోన�