Home » trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి ప్రవేశించిన 30 రోజులలోపు ఆరోగ్య భీమా పరిధిలోకి రాని, లేదా వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చులను స్వయంగా భరించే మార్గాలు లేని వలసదారుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్న ప్రకటనపై అధ్యక
అంతర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో ప్రధాని మోడీకి కొంచెం నేర్పాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ను కోరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఇటీవల అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి అమెరికా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష డెమోక్రటిక్ నాయకులు ఆరోపిస్తున్న సమయంలో ఉభయ సభలకు చెందిన హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నేత, హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్ పై అభిశంసన ప్రకటన చేశారు.
ఏఐఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. పీఎం నరేంద్ర మోడీని పొగిడే క్రమంలో భారత జాతిపిత మహాత్మగాంధీని అవమానించాడన్నారు. చదువురాని డొనాల్డ్ ట్రంప్ భారత చరిత్ర గురించి ఏమీ తెలియకుండానే స్పందించాడని అమ
న్యాయంగా అయితే తనకు ఎప్పుడో నోబెల్ బహుమతి ఇచ్చి ఉండాల్సిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అసలు నోబెల్ బహుమతి మీకివ్వకపోవడం పెద్ద పొరపాటే అని, ట్రంప్ క్ ఏం తక్కువ అంటూ సోషల్ మీడి�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్…భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన్ను భారత జాతిపితగా అభివర్ణిస్తూ సంచలన ప్రశంసలు చేశారు. న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మో�
కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మళ్లీ నోరు జారుతున్నాడు. కశ్మీర్ విషయం భారత అంతర్భాగమని భారత్ పదే పదే చెబుతున్న పూటకో మాట్లాడుతున్నాడు ట్రంప్. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్�
ఇవాళ(సెప్టెంబర్-23,2019)న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన UNSG సమ్మిట్ లో పాల్గొని వాతావరణ మార్పు అంశంపై ప్రసంగించారు. అయితే ఈ సదస్సుకి ఊహించని విధంగా వచ్చి అందరినీ ఆశ్చర్చపరిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సు�
భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సూపర్ సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్-మోడీతో బాలుడు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తీ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2016లో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్ కు ట్రంప్ రానున్నారు. అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్(NBA)ఇండియా గేమ్స్-2019లో భాగంగా అక్టోబర్ 4,5న