Home » trump
అమెరికా గడ్డపై నుంచి ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి పని చేస్తామని తెలిపారు. భారత్ను అస్థిరం చేసేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందని మోదీ పాకిస్�
నమో మోడీ నినాదాలతో మార్మోగిన హ్యూస్టన్ మార్మోగిపోయింది. అమెరికాలోని హ్యూస్టన్ లోని ఎన్ఆర్ జీ స్టేడియంలో జరుగుతున్న హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. మోడీ వేదికపైకి రాగానే నమో నినాదాలతో సభ మార్మోగిపోయింది. భార�
ఆరు రోజుల పర్యటన కోసం శనివారం రాత్రి అమెరికాలో కాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..ఇవాళ రాత్రి 9 గంటలకుహోస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో ప్ర�
ఈ నెల 22న అమెరికాలోని హ్యూస్టన్ లో జరగనున్న “హౌడీ మోడీ”మెగా ఈవెంట్ లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఓ అమెరికా అధ్యక్షుడు,ఓ భారత ప్రధాని కలిసి సంయుక్త ర్యాలీలో ప�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఈ మధ్యకాలంలో పదే పదే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ట్రంప్. అయితే కొన్ని రోజుల క్రితం ఫ్రాన్స్ లో మోడీతో సమావేశనప్పుడు జమ్మూకశ్మీర్ భా�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తాలిబన్లు ఫైర్ అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్తో శాంతి చర్చలను రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో శాంతి చర్చలను రద్దు చేసుకుంటే అమెరికాకు ముప్పు తప్పదని అగ్�
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలపై దాడి చేశారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా,… 21మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని అడ్డుకోవడానికి ప్రయ�
సోమవారం(ఆగస్టు-27,2019)ఫ్రాన్స్ లో జీ-7సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వివిధ అంశాలపై చర్చించారు. జమ్మూకశ్మీర్ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. జమ్మూకశ్
అమెరికా ప్రెసిడెంట్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. వలసల రాజ్యానికి ప్రెసిడెంట్ అయిన ట్రంప్.. స్థానికులకే ఉద్యోగాలు అని ‘అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే’ నినాదంతో కఠిన నిర్ణయాలను అమలు చేశారు. దీని తర్వాత మరో సంచలనం వైపుగా అడుగులు వేస్తు
భారత్తో చర్చలకు తాను ఏ మాత్రం సిద్ధంగా లేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియా ముందు తన అసహనం వ్�