Home » TS politics
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్రపతి పాలనపై గవర్నర్ ను కలుస్తానని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అన్నారు.
YS Sharmila: మాపై దాడులు చేసి.. మళ్లీ మా పాదయాత్రనే ఆపేశారు ..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. దీంతో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పాలనపై ట్విటర్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శలు చేశారు. భయంకరమైన నిజాలు.. అంటూ ట్వీట్లో పేర్కొన్న కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతుల మీద ఉన్న అప్పుల భారాన్ని తెలియజేస్తుందంటూ వివరాలను షేర్ చేశారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు. హంగ్ ఖాయమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి రాదన్న ఆయన.. మాకు వేరేమార్గం లేదు, మరొకరితో కలవాల్సిందేనన్నారు. అయి�
Bandi Sanjay: అవినీతి ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ ధర్నాలు
ప్రచారపర్వానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆయా పార్టీల ఇన్ చార్జిలు మునుగోడులోనే మకాంవేసి ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ప్రలోబాల పర్వానికి తెరలేచింది. ఇప్పటికే
బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్)ని వాడుకోవాలని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
రేవంత్ రెడ్డి .. నన్ను రెచ్చగొట్టొద్దు
ఎకనామిక్ సమ్మిట్ పెట్టమని ప్రధాని నరేంద్ర మోదీని అడిగినా పెట్టడం లేదని, ఇప్పుడైనా మీరు టైం చెప్పండి.. 8లక్షల కోట్లు తెస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రాహూల్ గాంధీ, కే�