Home » TS politics
సీఎం కేసీఆర్ తొలిసారి నిర్మల్ జిల్లా కేంద్రానికి వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సాయంత్రం జరిగే బహిరంగ సభకు లక్ష మందిని తరలించేలా..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసావే.. మరి ఆ అనామకుడికున్న విలువ నీకు లేదా అంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలకు గులాంలు.. బీజేపీ నేతలు గుజరాత్కు గులాంలు. కానీ, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హై కమాండ్ అని మంత్రి హరీష్ రావు అన్నారు.
చైనాలో మో అనే వ్యక్తితో నిరంజన్ రెడ్డి రెగ్యులర్గా మాట్లాడే వారు. ఆ వ్యక్తి అమెరికాలో వ్యాపారాలు చేసే మరో వ్యక్తితో సంప్రదింపులు జరిపే వాడు.
27వ తేదీ తరువాత నా వ్యవసాయక్షేత్రానికి మీడియాను తీసుకెళ్తా. ఆరోజు రఘునందన్ రావు రావాలి. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంలో నాపాత్ర లేదని కవిత తెలిపారు. కేసీఆర్, పార్టీలోని పెద్దవాళ్లు తీసుకున్న నిర్ణయం అని, ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వారు సరియైన నిర్ణయమే తీసుకున్నారని నేను ఓ పార్టీ కార్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదని, బీజేపీలో ఉన్న ఎంతో మందినేతలు అభద్రతాభావంలో ఉన్నారని, వారు ఏదోఒక పార్టీలోకి వెళ్తారని కవిత అన్నారు. ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఒక పుష్పక విమానం లాంటిదని, ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తుందని చెప్పారు.