Home » TS RTC
ఆర్టీసీ ప్రయాణికుల ఆదరణ పొందడంతోపాటు.. ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రణాళికలు అమలు చేస్తోంది
టీఎస్ఆర్టీసీ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకివ చ్చాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, వెంకటరెడ్డిలు ప్రారంభించారు.
మేడారం జాతర సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఎనిమిది రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో,,,
తెలంగాణ బస్సుల్లో ఇకపై సీసీ కెమెరాలు, అలారంలు కనిపించబోతున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేశారు. రాబోయే రెండు నెలల్లో మరిన్ని బస్సుల్లో ఏర్పాటు చేస్తారు.
ఏపీఎస్ఆర్టీసీ సోమవారం భారీగా ఆదాయం సమకూరించింది. సోమవారం ఒక్కరోజే రూ.18.33 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎపిఎస్ ఆర్టిసి ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీ కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో అదనపు బస్సులు నడిపినట్లు బ్రహ్మానందరె�
టీఎస్ ఆర్టీసీ తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి వెళ్లే భక్తులు టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే వారికి బస్సు టికెట్తో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు టికెట్ను కూడా అందుబాటులోకి తీసుకు�
నేటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బాదుడు
ఆర్టీసీకి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న బస్సుల సంఖ్య మరింతగా తగ్గిపోనుంది.
TSRTCలో ఉద్యోగుల వయోపరిమితిపై సందిగ్ధత ఇంకా వీడలేదు. గతంలో పెంచిన రెండేళ్ల పదవీ విరమణ గడువు నెలాఖరుతో పూర్తికానుంది. దీంతో పదవీ విరమణలు మొదలవుతాయా? లేక మరో ఏడాది గడువు పెరుగుతుందా?