TS

    ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి : బాలుడికి గాయాలు 

    October 5, 2019 / 06:50 AM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో బస్సులు పోలీస్ సెక్యూరిటీతో నడిపిస్తోంది. ఈ క్రమంలో పోలీస్ సెక్యూరిటీతో వికారాబాద్ జిల్ల

    తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ : ఉత్తీర్ణత 92.43శాతం, బాలికలే టాప్

    May 13, 2019 / 06:15 AM IST

    తెలంగాణ రాష్ట్రం 10వ తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఎప్పటిలాగానే బాలికలే పై చేయి సాధించారు. మొత్తం 92.43 ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను 2019, మే 13వ తేదీ సోమవారం విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి విడుదల చేశారు. బాలురు 91.18 శాతం, బాలికలు 93.68 శాతం ఉత్తీర్

    తెలంగాణలో పాలిసెట్ కు సర్వం సిద్ధం

    April 16, 2019 / 02:23 AM IST

    తెలంగాణలో పాలిసెట్-2019 కు సర్వం సిద్ధమైంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 16 మంగళవారం నిర్వహించనున్న పాలిసెట్-2019 ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగ

    అంబులెన్స్ ప్లాన్ : కొండా విశ్వేశ్వరరెడ్డి డబ్బు పట్టివేత

    April 10, 2019 / 06:12 AM IST

    ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు.. ఇంకా ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంది అనేది కూడా కోడ్ భాషలో రాసి ఉంది. ఈ పత్రాల్లోని లెక్కలు,

    SI Exam వాయిదా ?

    March 31, 2019 / 04:52 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ (సబ్ ఇన్స్‌పెక్టర్) పరీక్ష వాయిదా పడుతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అభ్యర్థుల డిమాండ్ అలా ఉంది. శారీరక పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి కూడా. వీరంతా ఏప్రిల్ 20వ తేదీన రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మంచి మార�

    ఆల్ ది బెస్ట్ : జేఎల్‌, డీఎల్‌ రాత పరీక్షలు

    February 14, 2019 / 01:25 AM IST

    హైదరాబాద్ : గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 14 నుండి 20 వరకు రాతపరీక్షలు జరుగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి పరిధిలో 229 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని బోర్డు పేర్కొంది. ఉదయం 10 గంటల నుండి మధ�

    స్టేట్ టూర్ : తెలంగాణకు ఆర్థిక సంఘం బృందం

    February 3, 2019 / 01:13 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం మూడు రోజుల పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఆర్థిక సంఘ బృందం పర్యటించనుంది. సీఎం కేసీఆర్‌తో పాటు ఆర్థికశాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలతోనూ ఆర్థికసంఘం భేటీ కానుంది. రాష్ట్రంలో

10TV Telugu News