Home » TS
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొదటి సంవత్సరం రిజల్ట్స్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. పరీక్ష ఫీజులు చెల్లించిన వారంతా పాస్ అయ్యారని మంత్రి వెల్లడించారు.
Telangana Intermediate Examination : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గం
LRS: వివిధ వర్గాల విజ్ఞప్తుల మేరకు ఎల్ఆర్ఎస్కు సంబంధించి పలు ప్రత్యామ్నాయాలపై స్టేట్ గవర్నమెంట్ ఆలోచనలు మొదలుపెట్టింది. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు కనిపిస్తుంది. ఈ మేరకు ముఖ్యంగా ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పర
Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉచితంగానే రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. మరింత పకడ్బందిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్రాన�
CAAపై టీఆర్ఎస్ ఎమ్మల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చినా మరింకెక్కడి నుంచి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఏం చేయరంటూ హామీ ఇచ్చారు. ముస్లిం గ్రూపుతో సమావేశంలో పాల్గొన్న ఆయన పౌరసత్వ చట్టం(సీఏఏ)పై స్పందించారు. టీఆర్ఎస్ �
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్ర ఏర్పడిన అనంతరం గత ఆరు ఏండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రూ. 1, 58, 735 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ �
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. తమకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, తాము అధికారంలో ఐదేళ్లు ఉంటామని..నిరుద్యోగ భృతిపై త్వరలోనే నిర్�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులదే విజయమన్నారు టీఎస్ ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. సోమవారం హైకోర్టులో సమ్మె అంశం తేలుతుందని, ప్రభుత్వానికి మొట్టికాయలు పడడం ఖాయమన్నారు. సమ్మెపై విచారణ జరుపుతున్న సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్న�
ప్రజా రావాణాను కాపాడుకునేందుకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు.