Home » TSLPRB
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందే నోటిఫికేషన్ లో వివరాలు పేర్కొన్నామని చెప్పింది.
సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది ఎంపికయ్యారు. ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564 మంది ఎంపికయ్యారు.
సివిల్ ఉద్యోగాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో వివాదం తలెత్తింది. 7 ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే, వాటిలో తాము నిర్ధరించుకున్న వాటిని మాత్రమే సరైన సమాధానంగా పరిగణిస్తూ బోర్డు నిర్ణయం తీసుకు�
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక విషయాన్ని తెలిపింది. పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్ పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తేదీలను మార్పు చేసింది.
ఈ పరీక్షలకు మొత్తం 2,07,106 మంది హాజరుకాగా, 1,11,209 మంది అర్హత సాధించారు. వీరిలో 83,449 మంది పురుష అభ్యర్థులు కాగా, 27,760 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీళ్లంతా తుది పరీక్షలకు అర్హత సాధించారు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17,560 ఉద్యోగాల్ని టీఎస్ఎల్పీఆర్బీ భర్తీ చేయనుంది. గత నెల 8 నుంచి చేపట్టిన ఫిజికల్ టెస్టులు ఈ నెల 5తో ముగుస్తాయి. దీంతో తుది రాత పరీక్షలకు బోర్డు సిద్ధమవుతోంది.
ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే నేరుగా, మెయిన్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) ఛైర్మన్ వీవీ శ్రీనివాస రావు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప�
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలను వెల్లడించింది.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖ కానిస్టేబుళ్ల ఎంపికకు రాత పరీక్ష జరగనుంది. ఇందుకోసం టీఎస్ఎల్పీఆర్బి (తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్) ఏర్పాట్లు పూర్తి చేసింది.