Home » TSPSC
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో
ఎవరీ రేణుక... TSPSC వాళ్లతో ఎలా పరిచయం
బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. పేపర్ లీక్ సూత్రధారి రాజశేఖర్ బండి సంజయ్, బీజేపీ ఫాలోవర్. కుట్రపూరితంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని బదునామ్ చేయాలనుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం
రూ.10 లక్షలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితులు మా దగ్గర లేవు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి, మహారాష్ట్రలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇద్దరు కొడుకులు గత ఐదేళ్ల నుంచి మహారాష్ట్రలోనే ఉంటున్నారు. బంధువుల అమ్మాయి కావడం వల్లే రేణుకకు డబ్బులు ఇచ్చి వుంటాడు
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కొత్త కోణం బయటపడింది. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు దర్యాఫ్తులో వెల్లడైంది. టీఎస్ పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ కోసం తరుచుగా ఓ యువతి వచ్చేదని, ఆమె కోసమే పే
మంగళవారం సాయంత్రం పరీక్షల తేదీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరుగుతుంది. పరీక్ష తేదీలకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని 782 గ్రూప్-2 పోస
తాజా గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా 9,168 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. గత డిసెంబర్లో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. మొదట దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 30 తుది గడువుగా నిర్ణయించింది టీఎస
ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దీనికి మొత్తం 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2,86,051 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు వె�
ఇప్పటికే వివిధ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 2,391 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించార�
తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్ పీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు.