Home » TSPSC
తెలంగాణ తొలిగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 503 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరగనుండగా.. 3.80లక్షల మంది అభ్యర్
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్-1లో టీఎస్పీఎస్సీ కీలక మార్పు చేసింది. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టబోతుంది. తొలిసారిగా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మాస్ కాపీయింగ్కు �
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తన వెబ్సైట్లో పొందుపర్చింది. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం ఇస్తూ మీడియా సంస్థలకు ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిప�
తెలంగాణలో మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 23 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్లైన�
తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 181 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న..
టీఎస్పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సాయంత్రం గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని ఖరారు చేసింది. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి వివిధ శాఖ�
తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువును జూన్ 4వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ వాస్తవానికి ఈ గడువు మే31 మంగళవారం రాత్రితో ముగిసింది. అభ్యర్ధుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది