Home » TSRTC JAC
అప్పుల్లో ఆర్టీసీ... మరో వెయ్యి కోట్లు అప్పుకు సిద్ధం
అన్ని డిపోల కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ పెట్టినా… అసలు యూనియన్లను ఏమాత్రం పట్టించుకోలేదు. వారిని కనీసం ఆహ్వానించలేదు. ఇప్పటికే కార్మిక సంఘాల కోరలు పీకేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన కేసీఆర్.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. �
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రెండు రోజులుగా దీక్ష చేస్తున్న టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమింప చేయాలని
ట్యాంకు బండ్ పై శనివారం మధ్యాహ్నం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పై కి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. గత 36 రోజులుగా సమ�
సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరిన కార్మికులు 1 శాతం కూడా లేరని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. కేసీఆర్ కు భయపడి అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులను కార్లలో తీసుకు వెళ్లి జాయిన్ చేశారని … విధుల్లో చేరిన కార్
ఆర్టీసీ సమస్యలపై చర్చించేందుకు జేఏసీ నేతలు సహకరించలేదని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియాలు చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం జేఏసీ కి చెందిన నలుగురు మాత్రమే పిలవాలని ఉంది… వారిని మాత్రమే �
తెలంగాణలో వారం రోజులుగా టీఎస్ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇవాళ్టి నుంచి జరగబోయేది మరో ఎత్తుగా ఉండనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. కార్మికులు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు 2019, అక్టోబర్ 07వ తేదీ సోమవ
దసరా పండుగ సమీపిస్తోంది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ కానున్నాయి. అక్టోబర్ 08వ తేదీన దసరా. కానీ TSRTC జేఏసీ షాక్ ఇస్తోంది. సొంతూళ్ల బాట పట్టేందుకు లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతున్న క్రమంలో కార్మిక సంఘంతో కూడిన జేఏసీ