-
Home » TV Channels
TV Channels
400Mbps, 22 OTT యాప్స్, 300కి పైగా టీవీ చానళ్లు.. సరసమైన బ్రాడ్బ్యాండ్ ప్లాన్ మీకోసం..!
Broadband Plan : కొత్త స్ట్రీమింగ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? 400Mbps, 22 ఓటీటీ యాప్స్, 300కిపైగా టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు..
జియో దీపావళి ధమాకా ఆఫర్.. సరసమైన ధరకే జియోభారత్ 4జీ ఫోన్..!
JioBharat Diwali Dhamaka Offer : జియోభారత్ ఫోన్ యూజర్లు నెలకు 14జీబీ డేటాతో పాటు 450కి పైగా లైవ్ ఛానెల్లకు యాక్సెస్, జియోసినిమా ద్వారా మూవీ స్ట్రీమింగ్కు యాక్సెస్ పొందుతారు.
భారీగా పెరగనున్న టీవీ ఛానల్స్ సబ్స్ర్కిప్షన్ ధరలు.. ఇక సామాన్యుల జేబుకు చిల్లే..!
TV Channels Subscription : టీవీ ఛానల్ సబ్స్క్రిప్షన్ రేట్లు 5శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలవారీ టీవీ సబ్స్క్రిప్షన్పై రూ. 500 చెల్లిస్తే సరిపోయేది. ఇకపై టీవీ సబ్స్క్రిప్షన్ రేటు రూ.40 వరకు పెరగవచ్చు.
Central Govt : రెచ్చగొట్టే, తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు.. టీవీ చానళ్లపై కేంద్రం సీరియస్
ఢిల్లీ అల్లర్ల పైన రెచ్చగొట్టే హెడ్డింగ్ లు, వార్తలు, చర్చలు ప్రసారం చేశారని పేర్కొంది. ఇలాంటి వార్తల వల్ల సమాజంలో సామరస్య వాతావరణం దెబ్బతింటొందని తెలిపింది. ఈమేరకు పలు చానళ్ళకు కేంద్ర సమాచార శాఖ అడ్వయిజరీ నోటీసులు పంపి�
BCCC: మహిళలు, పిల్లలపై నేరాలను చూపించొద్దు.. టివీ ఛానెళ్లకు బీసీసీసీ ఆదేశాలు
మహిళలు, పిల్లలు మరియు ఎల్జీబీటీక్యూ(Lesbian, gay, bisexual, and transgender) కమ్యూనిటీకి సంబంధించిన నేరాలను, వీడియోలను టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడాన్ని బ్రాడ్కాస్ట్ కంటెంట్ ఫిర్యాదు మండలి (BCCC)) నిషేధించింది.
ఎగ్జిట్ పోల్స్: ఎలక్షన్ కమీషన్ నిర్ణయం.. నిరాశలో నాయకులు
పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా �
పెళ్లాం చెబితే వినాలి : టీవీ ఛానల్ విషయంలో గొడవ.. భార్యపై హత్యాయత్నం
పిల్లలకు కార్టూన్స్.. ఆడాళ్లకు టీవీ సీరియల్స్.. మగాళ్లకు న్యూస్ ఇది అనాథిగా వస్తోన్న ట్రెండ్.. మధ్యలో ఎవరైనా కెలికారంటే ఫసక్కే.. ఎంతటి అఘాయిత్యం చేయడానికైనా సిద్ధపడిపోతారు. అంతలా పెరిగిపోయింది టీవీలపై మమకారం. తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంట�
కేబుల్ ప్రసారాలు : జనవరి 31 వరకు యథాతధం..
టీవీ వీక్షకులు కోరుకున్న ఛానళ్లు ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనల అమలుకు గడువు పొడిగిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిర్ణయం తీసుకుంది.