Home » Twin Towers
నోయిడాలోని 100 మీటర్ల ఎత్తైన జంట టవర్లను నేలమట్టం చేసి వారం అవుతోంది. స్థలంలో గుట్టలుగా పడిఉన్న బిల్డింగ్స్ వ్యర్థాలను అక్కడి మున్సిపల్ సిబ్బంది పక్కకు తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విన్ టవర్స్ స్థలంపై మరోసారి వివాదం తలెత్తుతోంది.
కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకు ఎక్కింది. కిలోమీటరు దూరంలో ఉండి బటన్ నొక్కగానే.. తొమ్మిదంటే తొమ్మిదే సెకన్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయి�
నోయిడాలోని దేశంలోనే అతి పెద్ద ట్విన్ టవర్స్ నేల మట్టమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2.30 గంటలకు కూల్చివేశారు. 12-15 సెకన్ల వ్యవధిలో ట్విన్ టవర్స్ మొత్తం నేల మట్టమైంది. 3,700 కిలోల పేలుడు పదార్థాలతో ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు.
నోయిడా సూపర్ టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో దేశంలోనే అతి పెద్ద సూపర్ టెక్ ట్విన్ టవర్స్ నేలమట్టం కానుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 2:45 మధ్యలో ట్విన్ టవర్స్ ను కూల్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9600కు పైగా రంద్రాల్ల
నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్లు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ పేలుడుతో నేలమట్టం కానున్నాయి. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, పక్కనే ఉన్న నిర్మాణాలు పేలుడుకు దెబ్బతినకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేలుడు ప్రారంభించిన కొద్ది నిమి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తులో నిర్మించిన ట్విన్ టవర్స్ ను ఆదివారం కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం
నోయిడా పట్టణంలో సూపర్ టెక్ ట్విన్ టవర్స్ పేరుతో 40 అంతస్తులున్న రెండు బిల్డింగ్స్ నిర్మించారు. అయితే, ఇవి అక్రమ నిర్మాణాలని తేలింది. దీనిపై భారత సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపి, ఈ అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలని ఆదేశించింది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్ టెక్కు సుప్రీం కోర్టు షాకిచ్చింది.